ఇన్సురెన్స్ రంగంలోకి రిలయన్స్ జియో

ఇన్సురెన్స్ రంగంలోకి రిలయన్స్ జియో

రిలయన్స్​ ఏజీఎంలో జియో ఫైనాన్షియల్​ సర్వీసెస్​పై కీలక  ప్రకటన చేశారు ముకేశ్​ అంబానీ. "ఇన్ష్యూరెన్స్​రంగంలోకి రిలయన్స్​ జియో ఫైనాన్షియల్​ సర్వీసెస్​ ఎంట్రీ ఇస్తుందన్నారు. దేశాభివృద్ధిపై ప్రభావం చూపేలా ఇది ఉంటుందన్నారు. కస్టమర్లకు, వ్యాపారస్తులకు అనేక అవకాశాలనిస్తుందన్నారు. బ్లాక్​చెయిన్​ ఆధారిత ప్లాట్​ఫామ్స్,​ సీబీడీసీ వంటి ఫీచర్స్​.. ఈ జియో ఫైనాన్షియల్​ సర్వీసెస్​ ప్రాడక్ట్స్​లో ఉంటాయని  ముకేశ్​ అంబానీ అన్నారు.