
రిలయన్స్ ఏజీఎంలో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్పై కీలక ప్రకటన చేశారు ముకేశ్ అంబానీ. "ఇన్ష్యూరెన్స్రంగంలోకి రిలయన్స్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎంట్రీ ఇస్తుందన్నారు. దేశాభివృద్ధిపై ప్రభావం చూపేలా ఇది ఉంటుందన్నారు. కస్టమర్లకు, వ్యాపారస్తులకు అనేక అవకాశాలనిస్తుందన్నారు. బ్లాక్చెయిన్ ఆధారిత ప్లాట్ఫామ్స్, సీబీడీసీ వంటి ఫీచర్స్.. ఈ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రాడక్ట్స్లో ఉంటాయని ముకేశ్ అంబానీ అన్నారు.