జీహెచ్ఎంసీలో షాడో కమిషనర్ గా మారింది ఎవరు.?

జీహెచ్ఎంసీలో షాడో కమిషనర్ గా మారింది ఎవరు.?

పలుకుబడి ఉంటే ఎలాంటి పదవి అయినా ఈజీగా వచ్చేస్తుంది. ఎంత పెద్ద పని అయినా క్షణాల్లో జరిగిపోతుంది. అక్కడ మనోళ్లా, పరాయివాళ్లా అనే తేడాలుండవు. పలుకుబడి ఎంతలా ఉందనేది మాత్రమే ప్రామాణికంగా ఉంటుంది. ఈ స్టోరీ కూడా అలాంటిదే. కీలకమంత్రి నో చెప్పినా.. పోస్టింగ్ తెచ్చుకున్న అధికారి కథేంటో మీరే చూడండి.