రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డి పేట మండలం తిమ్మాపూర్ వద్ద టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాన్వాయ్ కు యాక్సిడెంట్ జరిగింది. కాన్వాయ్ ఓవర్ స్పీడ్ లో రావడంతో 6 కార్లు బలంగా ఒకదానికొకటి ఢీకొనడంతో ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సమయంలో ఒక్కసారిగా బెలూన్లు ఓపెన్ కావడంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో 4 కార్లతో పాటు ఇద్దరు రిపోర్టర్ల కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న వీ6, టీవీ 9, ఎన్టీవీ, ఏబీఎన్, సాక్షి, న్యూస్ నౌ, బిగ్ టీవీ రిపోర్టర్లు ఉన్నట్టు సమాచారం. స్వల్ప గాయాలతో సిరిసిల్ల రిపోర్టర్లు బయటపడ్డట్టు తెలుస్తోంది. కాగా ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
రేవంత్ రెడ్డి కాన్వాయ్కు యాక్సిడెంట్
- కరీంనగర్
- March 4, 2023
లేటెస్ట్
- పేదలను ఆదుకోవడానికే పీవీఆర్ ట్రస్ట్ : కొత్త ప్రభాకర రెడ్డి
- వీరభద్రస్వామి ఆలయంలో మంత్రి దామోదర రాజనర్సింహ పూజలు
- ఆప్ ప్రచార గీతంపై ఈసీ బ్యాన్
- తొలి టీ20లో ఇండియా విమెన్స్ బోణీ
- చాయ్ చేస్తూ.. మెషీన్ కుడుతూ..
- ‘గం.. గం.. గణేశా’ రిలీజ్కు రెడీ
- బీజేపీకీ కాంగ్రెస్, సీపీఎం సాయం .. సీఎం మమత ఆరోపణ
- ఆదిలాబాద్లో గెలిచి సోనియమ్మకు బహుమతి ఇవ్వాలి : సీతక్క
- ధీరజ్ జట్టుకు గోల్డ్
- మహేశ్వరికి పారిస్ బెర్త్
Most Read News
- మీనరాశిలోకి బుధుడు.. శుక్రుడు మేషరాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- ఇది సామాన్యుడి బైక్.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. 160 కి.మీ@ రూ.70 వేలు
- బొద్దింకలు ఇంట్లోకి ఎందుకు వస్తాయి.. ఎలా అడ్డుకోవాలో తెలుసా..
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా..హెయిర్ ఎక్స్పర్ట్స్ ఏం చేప్తున్నారు?
- కవర్ స్టోరీ : చాలామంది కపుల్స్ పిల్లలు వద్దంటున్నరు!
- మహాద్భుతం: తిరుమల తిరుపతి దేవాలయం రహస్యాలు ఇవే..