బాపట్ల జిల్లాలో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒంగోలు వైపు నుంచి గుంటూరు వెళ్తున్న కారు.. కొరిశపాడు మండలం మేదరమెట్ల బైపాస్ సమీపంలో టైరు పంక్చరైంది. దీంతో ఒక్కసారిగా అదుపు తప్పిన కారు.. డివైడర్ను ఢీకొని ఎగిరి రోడ్డుకు అటువైపు పడింది. అదే సమయంలో గుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న లారీ, కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. బాధిత కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
డివైడర్ను ఢీ కొట్టి ఎగిరిపడిన కారు.. ఐదుగురు మృతి
- క్రైమ్
- February 19, 2023
లేటెస్ట్
- దేశం కోసం గాంధీ ఫ్యామిలీ జైలుకెళ్లింది : జగ్గారెడ్డి
- జూబ్లీహిల్స్ లో 22 సెకండ్ హ్యాండ్ కార్లు దగ్ధం
- పాలమూరు పేరుతో కేసీఆర్ నిధులు మేసిండు : చల్లా వంశీచంద్రెడ్డి
- తిరుపతి రేణిగుంటలో భారీ అగ్నిప్రమాదం
- ఇయ్యాల రాష్ట్రానికి జస్టిస్ ఘోష్
- సీఏఏను మమత టచ్ చేయలేరు: అమిత్ షా
- లారీని ఢీ కొట్టిన కారు..ముగ్గురు మృతి
- గడ్డం వంశీకృష్ణ గెలుపుతో అభివృద్ధి : వివేక్ వెంకటస్వామి
- ఫిర్జాదిగూడ హోటల్లో అగ్ని ప్రమాదం
- ఏపీకి నీళ్లు దోచిపెట్టి నీతులు చెప్తున్నరు : బండి సంజయ్
Most Read News
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- వర్షాలు ఇక పోయినట్లే.. వచ్చే వారం నుంచి ఇక దబిడి దిబిడే!
- ఏందిరా ఈ వ్యాపారం..శ్రీ రాముడి ఫొటో ప్లేట్లలో బిర్యానీ సేల్స్..
- Deepthi Sunaina: లగ్జరీ కారు కొన్న దీప్తి సునైనా.. ఈసారి కాస్త డిఫరెంట్గా!
- 25వేల టీచర్ల నియామకం చెల్లదు.. తీసుకున్న సాలరీ వడ్డీతోపాటు ఇచ్చేయాలి: హైకోర్టు
- మెడికల్ షాప్పై దాడులు.. ఇట్రారోల్ టాబ్లెట్లు సీజ్
- బ్యాంకాక్ నుంచి 10 అనకొండల్ని పట్టుకొస్తూ.. బెంగళూర్ ఎయిర్ పోర్ట్లో దొరికాడు
- నిర్మాణంలో ఉండగానే కూలిపోయిన.. మానేరు వాగు బ్రిడ్జ్
- IPL 2024: మీ దేశానికో దండం: రిటైర్మెంట్ నుంచి వెనక్కి రాలేను: సునీల్ నరైన్
- రామాలయంలో డీజీపీ పూజలు