న్యూఢిల్లీ: క్రీడా రంగంలో అత్యున్నత పురస్కారమైన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న విన్నర్స్ పేర్లను కేంద్రం ప్రకటించింది. ఈ ఏడాదికి గాను ఐదుగురు క్రీడాకారులకు కేంద్రం ఖేల్ రత్న అవార్డులకు ఎంపిక చేసింది. టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ, ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ వినేశ్ ఫొగట్, టీటీ చాంప్ మనికా బాత్రా, హాకీ విమెన్స్ టీమ్ కెప్టెన్ రాణి రాంపాల్, పారాలింపిక్ గోస్ట్ మెడలిస్ట్ మరియప్పన్ తంగవేలు ఖేల్ రత్నను గెల్చుకున్నారు. రోహిత్ను మినహాయిస్తే మరో క్రికెటర్, వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ, విమెన్ క్రికెటర్ దీప్తి శర్మలు అర్జున అవార్డులు అందుకోనున్నారు. ఈ సంవత్సరానికి అర్జున అవార్డు నెగ్గిన 27 మంది స్పోర్ట్పర్సన్స్ లిస్ట్లో ఆర్చర్ అతాను దాస్, షూటర్ మను భాస్కర్ కూడా ఉండటం గమనార్హం. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ తర్వాత ఖేల్ రత్న గెలిచిన నాలుగో క్రికెటర్గా రోహిత్ నిలిచాడు.
రోహిత్ శర్మ సహా ఐదుగురికి ఖేల్ రత్న
- ఆట
- August 22, 2020
లేటెస్ట్
- బీరప్ప ఉత్సవాల్లో హరీశ్ రావు
- ప్రశాంతంగా పోలింగ్..నిజామాబాద్ ఎంపీ స్థానంలో 71.47 శాతం పోలింగ్
- ఓటెత్తిన ఓరుగల్లు..ప్రశాంతగా ముగిసిన పోలింగ్
- ఘాట్కోపర్ ఘటనలో 14కు చేరిన మృతుల సంఖ్య
- పోలింగ్ ప్రశాంతం..పోలింగ్ కేంద్రాలకు బారులుతీరిన ప్రజలు
- ఇండియా కూటమి గెలిస్తే.. జైలునుంచి తెల్లారే బయటికొస్తా: కేజ్రీవాల్
- ముగ్గురు పోలీస్ కమిషనర్ల మానిటరింగ్.. హైదరాబాద్ లో ప్రశాంతంగా పోలింగ్
- నేతన్నలకు ఉపయోగపడని ఆధునిక టెక్నాలజీ
- ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను నిలదీసిన కేంద్ర మంత్రి అమిత్ షా
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు!