హైదరాబాద్,వెలుగు: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. మార్చి 16న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఆదివారం వరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ తనిఖీల్లో మొత్తంగా రూ.63.41 కోట్ల నగదు, 34 కిలోలకు పైగా బంగారం సహా మద్యం, గంజాయి, డ్రగ్స్, ఇతర విలువైన వస్తువులను పట్టుకున్నట్టు పోలీస్శాఖ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి మొత్తంగా 477 చెక్పోస్టులు, రాష్ట్ర సరిహద్దుల్లో 89 అంతరాష్ట్ర చెక్పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అదేవిధంగా 464 స్ట్రాటజిక్ సర్వైలైన్స్ టీంలను ఏర్పాటు చేసి నగదు, మద్యం, మత్తుపదార్థాల అక్రమ రవాణాపై దృష్టిపెట్టినట్టు వారు పేర్కొన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా రూ.63 వేల కోట్లు పట్టివేత
- హైదరాబాద్
- April 29, 2024
లేటెస్ట్
- ఇండియా కూటమి గెలిస్తే.. జైలునుంచి తెల్లారే బయటికొస్తా: కేజ్రీవాల్
- ముగ్గురు పోలీస్ కమిషనర్ల మానిటరింగ్.. హైదరాబాద్ లో ప్రశాంతంగా పోలింగ్
- నేతన్నలకు ఉపయోగపడని ఆధునిక టెక్నాలజీ
- ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను నిలదీసిన కేంద్ర మంత్రి అమిత్ షా
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- పీవోకేలో అదే టెన్షన్
- రోడ్డు పక్కన టిఫిన్ తింటుండగా ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మృతి
- గుర్రం మీదొచ్చి ఓటేసిండు
- 21 రోజుల తర్వాత ఎన్నికల రిజల్ట్స్.. ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్న అభ్యర్థులు
- ఓఎన్డీసీలో హీరో ప్రొడక్టులు
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు!