జూన్ 1 నుంచి ప్రతిరోజూ 200 నాన్ ఏసీ, సెకెండ్ క్లాస్ స్పెషల్ ప్యాసింజర్ రైళ్లు నడపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడున్న శ్రామిక్ స్పెషల్, ఎయిర్ కండిషన్డు స్పెషల్ ట్రయిన్లకు అదనంగా ఈ రైళ్లు నడుస్తాయని తెలిపింది. అన్ని కేటగిరీల ప్యాసింజర్లు ఆన్ లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. త్వరలోనే బుకింగ్ ప్రారంభమవుతుందని రైల్వేమంత్రి పీయూష్ గోయల్ మంగళవారం ట్వీట్ చేశారు. ఏ రూట్లలో ఈ రైళ్లు తిరుగుతాయన్నదానిపై రైల్వే అధికారులు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. సిటీలు, చిన్న టౌన్లకు ఈ సర్వీసుల్ని తిప్పే అవకాశముందని తెలుస్తోంది. కొత్త రైళ్ల వల్ల వలస కూలీలకు కూడా ఉపయోగం ఉంటుందని అధికారులు చెప్పారు.
జూన్ 1 నుంచి రోజూ 200 రైళ్లు
- దేశం
- May 20, 2020
లేటెస్ట్
- జీపీ ఎన్నికల్లో..ముగ్గురు పిల్లలున్నా అవకాశం కల్పించాలి
- ఫోన్ ఛార్జర్కి డాక్టర్.. ఇది వాడితే మొబైల్ ఖరాబ్ కాదు
- ఎయిర్ ఇండియా విమానంలో మంటలు
- తిరుపతికి వెళ్తున్న బస్సులో అగ్నిప్రమాదం..
- డబ్బులు ఇవ్వాలని కౌన్సిలర్ భర్త బ్లాక్మెయిల్
- దేశంలో కులగణణ ఎందుకు .?
- Kalki 2898 AD: ప్రభాస్ కల్కి నుండి ఫస్ట్ సాంగ్ వచ్చేస్తోంది.. ఎప్పుడో తెలుసా?
- V6 వెలుగు ఎఫెక్ట్..మూలకుపడిన ఫారెస్ట్ జీప్ గ్యారేజీకి..
- V6 వెలుగు ఎఫెక్ట్..ఆర్ఎంపీలతో డీఎంహెచ్వో మీటింగ్
- కులగణన జరిగితే సమస్యలేంటి.?
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వాట్సాప్లో డిలీటైయిన చాట్ ఇలా పొందొచ్చు