శామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సంగ్ గెలాక్సీ ఎం34 5జీ లాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

శామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సంగ్ గెలాక్సీ ఎం34 5జీ లాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

గెలాక్సీ ఎం34 5జీ మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను శామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సంగ్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి తెచ్చింది. ఈ ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 6.5 ఇంచుల ఫుల్ హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ+  సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమోలెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లే, 120 హెజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిఫ్రెష్ రేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 50 ఎంపీ వెనుక కెమెరా, 6,000 ఎంఏహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటరీ  వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 5 ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం  ఎక్సినాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1280 చిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అమర్చారు. ధర రూ.16,999 నుంచి ప్రారంభమవుతోంది.

యువత స్కిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెంచేందుకు టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూత్ స్కిల్స్‌‌‌‌ డే ను జరుపుకునేందుకు  గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో  తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్ నాలెడ్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)  ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్వహించింది.  ఈ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మంత్రి మల్లా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యువత స్కిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెంచడంలో కీలక రోల్ పోషిస్తున్నామని, తమకు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సిరిసిల్ల, ఖమ్మం, కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మహాబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సిద్దిపేటలో సెంటర్లు ఉన్నాయని టాస్క్ పేర్కొంది. పెద్ద కంపెనీలతో టై అప్ అయ్యి జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆపర్చునిటీస్ కలిపిస్తున్నామని వివరించింది.

కియా సెల్టోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొత్త వెర్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రికార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కియా సెల్టోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెర్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిమాండ్ కనిపిస్తోంది.  కస్టమర్లకు అందుబాటులోకి వచ్చిన మొదటి రోజే 13,424 బుకింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రికార్డ్ క్రియేట్ చేసింది.  ఇందులో  1,973  బుకింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 
 కే–కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద జరిగాయి. ఈ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద ఇప్పటికే సెల్టోస్ కార్లను వాడుతున్న వారికి స్పెషల్ ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఉంటుంది. కియా సెల్టోస్ కొత్త  వెర్షన్ కోసం జులై 14 న బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాయల్​ఓక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 19 వ స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఫర్నిచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమ్మే రాయల్​ఓక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తన 154 వ స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని మణికొండలో ఏర్పాటు చేసింది. సిటీలో కంపెనీకి ఇది 19 వ స్టోర్. ఈ స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నటి అనుపమ పరమేశ్వరన్ ప్రారంభించారు.  7 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేశారు. లివింగ్ రూమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రూమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డైనింగ్ రూమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం ఇక్కడ ఫర్నిచర్ అమ్ముతామని కంపెనీ పేర్కొంది.