దేశద్రోహ చట్టంపై రివ్యూ పూర్తయ్యే వరకు ఆ చట్టాన్ని నిలిపివేస్తరా? అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ చట్టం కింద ఇప్పటికే నమోదైన కేసులు, భవిష్యత్తులో నమోదు కాబోయే కేసుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారని అడిగింది. వీటికి బుధవారంలోగా జవాబు చెప్పాలని ఆదేశించింది. దేశద్రోహ చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ ఫైల్ అయిన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది. దేశద్రోహ చట్టాన్ని తిరిగి పరిశీలిస్తామని, అందుకు టైమ్ కావాలని కేంద్రం సోమవారం ఫైల్ చేసిన అఫిడవిట్ను పరిశీలించింది. కేంద్రానికి ఎంత టైమ్ ఇవ్వాలో నిర్ణయించి చెప్తామని సీజేఐ తెలిపారు. దేశద్రోహ చట్టంపై రివ్యూ పూర్తయ్యేదాకా సెడిషన్ కేసులు పెట్టొద్దని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు ఇవ్వొచ్చుగా అని జస్టిస్ హిమా కోహ్లీ సూచించారు.
రివ్యూ పూర్తయ్యే వరకు దేశద్రోహ చట్టాన్ని ఆపేస్తరా?
- దేశం
- May 11, 2022
లేటెస్ట్
- Good Health: పొన్నగంటి... పోషకాల గని
- Antony Ruben: చివరి నిమిషంలో పుష్ప 2 టీమ్కి భారీ షాక్.. టీమ్ నుండి స్టార్ ఎడిటర్ అవుట్
- రిటైర్మెంట్ ప్రకటించిన ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి
- V6 DIGITAL 16.05.2024 AFTERNOON EDITION
- హైదరాబాద్ సిటీని కమ్మేసిన మేఘాలు.. భారీ వర్షం అలర్ట్
- వైసీపీ నేతల ఇండ్లల్లో నాటు బాంబులు గుర్తింపు
- జూన్ 4న దేశం షాకయ్యే రిజల్ట్ వస్తది : జగన్
- మోదీ రైతుల సంక్షేమం కోసం ఏం చేయలేదు : శరద్ పవార్
- సీఏఏ అమలు చేసి తీరుతాం..ఇది మోదీ గ్యారంటీ : మోదీ
- ఓరి దుర్మార్గుల్లారా : మెడికల్ షాపుల్లోనే నకిలీ మందులు అమ్ముతున్నారు..!
Most Read News
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- త్వరలో స్థానిక ఎన్నికలు
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!