ప్రపంచ టెన్నిస్ స్టార్స్ వీనస్ విలియమ్స్ ,సెరీనా విలియమ్స్ ల బయోపిక్ త్వరలోనే హాలీవుడ్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో కథ పూర్తిగా సెరీనా, వీనస్ల తండ్రి కింగ్ రిచర్డ్ ప్రధాన పాత్రగా సాగుతుంది. ఈ ఇద్దరు నల్ల కలువల తండ్రి పాత్రకు ప్రముఖ హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. సెరీనా, వీనస్లకు నాలుగేల్ల వయస్సున్నప్పటి నుంచి వారిని అత్యుత్తమ టెన్నిస్ ప్లేయర్లుగా తీర్చిదిద్దాలని రిచర్డ్ భావించారు. అందుకోసం 78 పేజీలతో ఒక ప్రణాళికను సిద్దం చేసుకున్నారు. టెన్నిస్కు సంబంధించిన మెళకువలను ఒక్కో పాఠంగా చెబుతూ ఆ అక్కా చెల్లెళ్లను ప్రొఫెషనల్ ప్లేయర్లుగా తీర్చిదిద్దిడానికి ఎంతగానో శ్రమించారు. ఈ మూవీకి ఎవరు దర్శకత్వం వహిస్తారన్నది ఇంకా తెలియరాలేదు. స్టార్ త్రోవర్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై టిమ్, ట్రీవర్లు నిర్మించనున్నారు. విల్ స్మిత్ కూడా నిర్మాణంలో భాగం కానున్నారు. ఇప్పటికే భారత సినీ ఇండస్ట్రీలో బయోపిక్ల ట్రెండ్ నడుస్తోంది.
త్వరలో సెరీనా, వీనస్ల బయోపిక్
- విదేశం
- March 6, 2019
లేటెస్ట్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- TS TET Halltickets 2024: తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- ఏపీలో హింసపై ఈసీ సీరియస్... పల్నాడు, అనంతపురం ఎస్పీలపై వేటు
- మీ మసాలాలు వద్దు సామీ : దిగుమతులపై యూకే ఆంక్షలు
- జీఎస్టీ ఎగవేస్తే ఎవరినైనా ఉపేక్షించవద్దు : సీఎం రేవంత్ రెడ్డి
- లైంగిక వేధింపుల ఆరోపణలపై డీఎంహెచ్వో అరెస్టు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- ICFAI యూనివర్సిటీ యాసిడ్ ఘటనపై పోలీసులు దర్యాప్తు
- బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి బిగ్ షాక్
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు