కాశీబుగ్గ : ప్రారంభమైన భద్రకాళి అమ్మవారి దేవాలయంలో శాకాంబరీ మహోత్సవాలు

 కాశీబుగ్గ : ప్రారంభమైన భద్రకాళి అమ్మవారి దేవాలయంలో శాకాంబరీ మహోత్సవాలు

భద్రకాళి అమ్మవారి దేవాలయంలో బుధవారం శాకంబరీ మహోత్సవాలను ఎంపీ కడియ కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు హెూమం, అమ్మవారికి దాదాపు 2 గంటల సేపు 1008 కలశాలతో అభిషేకం నిర్వహించారు.  
    - కాశీబుగ్గ, వెలుగు