59వ రోజు కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర

59వ రోజు కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర
  • గరీబ్ పేటలో రైతు ధర్నా, కొత్తగూడెంలో సభ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 59 వ రోజు షర్మిల ప్రజా ప్రస్థాన పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ సుజాతా నగర్ మండలం,నిమ్మలగుడెం నుంచి పాదయాత్ర ప్రారంభించారు షర్మిల. గరీబ్ పేట గ్రామంలో రైతు గోస మహా ధర్నా పాల్గొనున్నారు. తర్వాత  రుద్రంపుర్ గ్రామంలో స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత కొత్తగూడెంకు చేరుకుని టౌన్ ఎస్సిబి నగర్ లో ప్రజలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. సాయంత్రం కొత్తగూడెంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభ తర్వాత లక్ష్మీదేవి పల్లిలో బస చేయనున్నారు షర్మిల.

 

ఇవి కూడా చదవండి

భారీ నష్టాలతో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు

అఆలు రానోళ్లు.. సంతకాలు పెడుతున్నరు

ప్రైవేట్​ స్కూళ్లలో అడ్డగోలు దోపిడీ..బీటెక్ కంటే ఎల్కేజీ ఫీజే ఎక్కువ