ఉద్ధవ్ ఠాక్రే శిబిరానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. శివసేన అధికార ప్రతినిధి, ముంబై మాజీ కార్పొరేటర్ శీతల్ మ్హత్రే ఏక్నాథ్ షిండే శిబిరానికి చేరారు. కొంతమంది శివసేన కార్యకర్తలతో కలిసి ఆమె ఏక్నాథ్ షిండే వర్గానికి మద్దతు పలికారు. వారికి ఏక్నాథ్ షిండే స్వాగతం పలికారు. దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మ్హత్రే 2012, 2017లో ఉత్తర ముంబైలోని సబర్బన్ దహిసర్లోని వార్డ్ నంబర్ 7కి ప్రాతినిధ్యం వహించారు. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని సేన అలీబాగ్-పెన్ ప్రాంతానికి 'సంపర్క్ సంఘటక్' (సమన్వయకర్త)గా మ్హత్రేని నియమించింది. కాగా (BMC)కి మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి
ఏక్నాథ్ షిండే శిబిరానికి శివసేన అధికార ప్రతినిధి
- దేశం
- July 13, 2022
లేటెస్ట్
- PBKS vs CSK: తిప్పేసిన చెన్నై బౌలర్లు.. పంజాబ్ ఖాతాలో ఏడో ఓటమి
- వామ్మో.. ఇంత తక్కువా!.. రెయిన్ బో ఎలక్ట్రిక్ కారు రూ. 3.6 లక్షలే..
- Sukumar: నాన్నకు ప్రేమతో,ఆర్య 2లో ఓ మేజర్ ఎపిసోడ్కు..అర్జున్ వై కె డైరెక్షన్ చేశాడు
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- ఏపీ డీజీపీపై ఈసీ బదిలీ వేటు..
- కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. రాహుల్ కలలుకంటుండు: అమిత్ షా
- నాతో పెట్టుకుంటే గుంటూరు కారం పూసుకున్నట్లే... పవన్ కళ్యాణ్
- Bajarang Punia: బజరంగ్ పునియాపై సస్పెన్షన్ వేటు.. పారిస్ ఒలింపిక్స్ ప్రశ్నార్థకం!
- అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లో 50శాతం లిమిట్ తీసేస్తాం: రాహుల్ గాంధీ
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...