కర్ణాటకలో సీఎంగా కొనసాగేందుకు కుమారస్వామికి అర్హత లేదని వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ సీనియర్ నేత శోభా కరంద్లాజే డిమాండ్ చేశారు. ఇప్పటికే కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం మెజారిటీని కోల్పోయిందని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారన్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఆమె కోరారు. స్వతంత్ర ఎమ్మెల్యే నాగేశ్ మంత్రి పదవికి రాజీనామా చేసి.. సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడాన్ని ఆమె స్వాగతించారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేని ఎమ్మెల్యేలు మద్దతిస్తే తాము స్వీకరిస్తామన్నారు. రాజీనామా చేసిన కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యెలతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని తెలిపారు శోభా కరంద్లాజే.
కుమారస్వామికి సీఎంగా కొనసాగే అర్హత లేదు
- దేశం
- July 8, 2019
లేటెస్ట్
- పిఠాపురంలో నా తమ్ముడిని గెలిపించండి : చిరంజీవి
- Akshaya Tritiya : అక్షయ తృతీయ రోజు బంగారం నిజంగా కొనాలా.. మోసాలు ఎలా జరుగుతాయి..?
- వాయిదా పడ్డ సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర
- డ్రస్సింగ్ రూంలో రోహిత్ శర్మ ఏడుస్తూ.. వీడియో వైరల్
- Alia Bhatt Met Gala 2024: ఆలియాకే అందం తెచ్చిన చీర వెనుక 163 మంది కళాకారులు, 1905 గంటల శ్రమ
- viral video: రైలు ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు.. 3KM అలానే వెళ్లిన బోగీలు
- ఆర్ఎస్ఎస్ ముసుగులో బీజేపీ దేశాన్ని దోచుకుంటుంది: గడ్డం వంశీకృష్ణ
- బీజేపీలో పైరవీలకు చోటు లేదు..పనిచేసే వారికే గుర్తింపు : ధర్మపురి అర్వింద్
- కామారెడ్డి జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోలు
- మే10న ప్రియాంక సభను సక్సెస్ చేయాలి
Most Read News
- పోతురాజు దినేష్ ఇక లేరు
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదేనా
- ఇయ్యాల, రేపు భారీ వర్షాలు .. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
- Airtel 84 రోజుల రీచార్జ్ ప్లాన్..Netflix సబ్స్క్రిప్షన్ ఉచితం..వివరాలిగో
- Beauty Tips : రోజ్ వాటర్.. మీ చర్మానికే కాదు.. జుట్టుకు మంచి చేస్తుంది..!
- 10 లక్షల మంది రైతులకు .. పీఎం కిసాన్ సాయం కట్
- తెలంగాణ సెట్ నోటిఫికేషన్ 2024 విడుదల
- గుడ్ న్యూస్ : మండే ఎండలకు బై బై.. వర్షాలు పడుతయ్ ఎంజాయ్..
- AC క్లీనింగ్ చిట్కాలు: మీ ఏసీ కూలింగ్ అవడం లేదా..ఇలా చేయండి
- ఇన్స్టాల్మెంట్లో బైక్ తీసుకొని రాజాసింగ్ నంబర్ ఇచ్చిండు