హైదరాబాద్: రాష్ట్రంలోని ఆదివాసీల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర్ను ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, ఆదివాసీ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కలిశారు. తమ తెగలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విన్నించారు. ఆదివాసీలకు ప్రభుత్వం మరింత చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివాసీల కోసం తీసుకోవాల్సిన అభివృద్ధి సంక్షేమ చర్యలపైన తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఆదివాసీ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆదివాసీ రైతులకు సంబంధించి అటవీశాఖ భూముల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు మంత్రి కేటీఆర్.
ఆదివాసీల సమస్యలను పరిష్కరిస్తా
- తెలంగాణం
- January 27, 2022
లేటెస్ట్
- సీఎం జగన్ పై దాడి కేసు: విజయవాడ కమిషనర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత...
- 20 ఏళ్ల ఇంజినీరింగ్ స్టూడెంట్.. గుండెపోటుతో మృతి.. ఎలాంటి అలవాట్లూ లేవు
- Preity Zinta: రోహిత్ కోసం జీవితాన్ని పందెం కాస్తా! పుకార్లపై ప్రీతి జింటా సీరియస్
- MI vs PBKS: DRS చీటింగ్.. టిమ్ డేవిడ్, పోలార్డ్లకు బీసీసీఐ భారీ జరిమానా
- కేసీఆర్కు జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టినం : షబ్బీర్ అలీ
- Love Guru OTT: విజయ్ ఆంటోనీ లవ్గురు ఓటీటీలోకి వచ్చేస్తోంది..తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- ఎవరూ రావొద్దు.. చిలుకూరు ఆలయంలో వివాహ ప్రాప్తి కార్యక్రమం రద్దు
- కడప ఎంపీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన షర్మిల...
- కవితను విడిపించుకోవడానికి మోదీతో కేసీఆర్ బేరసారాలు : పొన్నం ప్రభాకర్
- కూకట్పల్లిలో రూ.54 లక్షల నగదు సీజ్
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..
- భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
- హైదరాబాద్ లో భారీ వర్షం..
- కరీంనగర్లో రూ.7లక్షల నగదు పట్టివేత