సెక్యూరిటీ గార్డ్‌‌‌‌‌‌‌‌ల రాష్ట్ర కన్వీనర్​గా సోమన్న

సెక్యూరిటీ గార్డ్‌‌‌‌‌‌‌‌ల రాష్ట్ర కన్వీనర్​గా సోమన్న

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ సెక్యూరిటీ గార్డ్స్‌‌‌‌‌‌‌‌ అండ్ అలైడ్‌‌‌‌‌‌‌‌ వర్కర్స్‌‌‌‌‌‌‌‌ యూనియన్స్‌‌‌‌‌‌‌‌(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర కన్వీనర్​గా యాటల సోమన్న(రాష్ట్ర కేంద్రం) ఎన్నికయ్యారు.  హైదరాబాద్​లో జరిగిన రాష్ట్ర సదస్సులో కొత్త కమిటీని ఎన్నుకున్నారు.

కన్వీనింగ్ కమిటీ సభ్యులుగా కె.ఈశ్వర్‌‌‌‌‌‌‌‌ రావు, డి.స్రవంతి, బి.సత్యనారాయణ,  శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌, ఎన్‌‌‌‌‌‌‌‌.రవి కుమార్‌‌‌‌‌‌‌‌, రామకృష్ణ, రామారావ్‌‌‌‌‌‌‌‌, టి.సాంబయ్య, భాస్కర్‌‌‌‌‌‌‌‌ తో సహా మరో 10 మందితో  నూతన రాష్ట్ర కన్వీనింగ్‌‌‌‌‌‌‌‌ కమిటీని ఎన్నుకున్నారు.