
హైదరాబాద్, వెలుగు: టూర్ఆపరేటర్ సదరన్ ట్రావెల్స్‘హాలిడే మార్ట్ 2024’ పేరుతో డిస్కౌంట్ సేల్ ప్రకటించింది. ఫిబ్రవరి 2–4 తేదీల మధ్య దీనిని దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది. యాత్ర బుకింగ్స్పై వెండి నాణెం, రూ.40 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ఉంటాయి
. అంతర్జాతీయ ట్రిప్ను బుక్ చేసుకుంటే ఉచితంగా డొమెస్టిక్ టూర్ను ఎంజాయ్చేయవచ్చు. ఈ ఏడాది సదరన్ట్రావెల్స్ రెండు లక్కీడ్రాలను ప్రారంభించింది. వీటిలో గెలిస్తే అయోధ్య యాత్ర, బంగారు నాణేలు, లాప్టాప్ల వంటి 25 రకాల బహుమతులు గెలుచుకోవచ్చు.