మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆధ్యాత్మిక గురువులు

మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆధ్యాత్మిక గురువులు

న్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్​లో ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. అట్టహాసంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆధ్యాత్మిక గురువులు హాజరై, మోదీకి ఆశీర్వచనాలు అందజేశారు. జగద్గురు రాంభద్రాచార్య, శ్రీ త్రిదండి చినజీయర్​స్వామి, ఇతర ఆధ్యాత్మిక గురువులు కార్యక్రమంలో పాల్గొన్నారు.