శ్రీలంకలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఇలాంటి టైమ్ లో శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స సంచలన నిర్ణయం తీసుకున్నాడు. శ్రీలంక ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు 17 మంది కొత్త మంత్రులను నియమించారు. 17 మంది కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీలంక తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయింది. నిత్యవసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మరోవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల నిరసనలు కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో 17 మంది కొత్త మంత్రులను నియమించారు శ్రీలంక అధ్యక్షుడు గొటాబాయి రాజపక్స.
మరిన్ని వార్తల కోసం
కేంద్రంపై తప్పుడు ప్రచారం కోసమే ధాన్యం రగడ