కొత్తపల్లి, వెలుగు: కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలోని సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి రిషికేష్ షార్ట్పుట్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు స్కూల్చైర్మన్ ఫాతిమారెడ్డి తెలిపారు.
ఈ నెల 19న కరీంనగర్ రీజినల్ స్పోర్ట్స్ స్కూల్లో జరిగిన అసోసియేషన్ మీట్లో షార్ట్పుట్ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచిన రిషికేష్ పుదుచ్చేరిలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు చెప్పారు.
