న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొత్త ఏర్పాటు చేస్తున్న 5జీ నెట్వర్క్ను తొలగించాలని బాలీవుడ్ సీనియర్ హీరోయిన్, పర్యావరణవేత్త జుహీ చావ్లా వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. చట్టం పనితీరును జుహీ చావ్లా అవమానించారని ఫైర్ అయిన కోర్టు.. ఆమెతోపాటు మరో ముగ్గురిపై రూ.20 లక్షల జరిమానా విధించింది. పబ్లిసిటీ కోసమే జుహీ పిటిషన్ వేశారని ఫైర్ అయ్యింది. ఈ కేసు వాదనల తాలూకు లింకును జుహీ సోషల్ మీడియాలో పెట్టారని.. దీని వల్ల వాదనకు మూడుమార్లు అంతరాయం కలిగిందని కోర్టు మండిపడింది. ఈ అంతరాయానికి కారణమైన వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది.
బాలీవుడ్ హీరోయిన్ జుహీ చావ్లాకు రూ.20 లక్షలు ఫైన్
- బిజినెస్
- June 4, 2021
లేటెస్ట్
- కేసీఆర్ మాటలు నమ్మి మోసపోయిన ప్రజలు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- రాళ్లు విసురుకున్న BJP, TMC కార్యకర్తలు.. 11 గంటలకు 32 శాతం ఓటింగ్
- సీడీ ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం
- పదవులను కాపాడుకునేందుకే కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రయత్నం : జగదీశ్ రెడ్డి
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- కాంగ్రెస్ లో చేరిన ఎంపీపీ భగవాన్ నాయక్
- కాంగ్రెస్ గెలిస్తే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం : పొద్దుటూరి వినయ్ రెడ్డి
- అకాల వర్షంతో తడిసిన వరిధాన్యం
- మహబూబాబాద్లో సీఎం సభ ఏర్పాట్లు పూర్తి
- కోడ్ ఆఫ్ కండక్ట్పై అవగాహన ఉండాలి : భవేశ్ మిశ్రా
Most Read News
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- IPL 2024: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఓపెన్.. బుక్ చేసుకోండి
- షుగర్ లెవెల్ పెరగాలని కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటుండు : ఈడీ
- ఏప్రిల్ 19న కామద ఏకాదశి.. ప్రాముఖ్యత.. విశిష్టత గురించి మీకు తెలుసా..