ఢిల్లీ:రాజధాని ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరడంతో చెత్తను కాల్చినా, బహిరంగ ప్రదేశాలలో వేసినా వారికి ఐదు వేల రూపాయల జరిమానా విధించాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఒకవేళ ఎవరైనా ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే వారు లక్ష రూపాయలు ఫైన్ గా కట్టాలని తెలిపింది. నగరంలో వెంటనే భవన నిర్మాణ, అభివృద్ధి పనులను ఆపేయాలని, ఉల్లఘించి నిర్మాణాలు చేపట్టిన వారికి కూడా భారీ జరిమానా విధించాలని కోర్టు ఆదేశించింది. రైతులకు పంట వ్యర్థాలను కాల్చే హక్కు లేదని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుండి గ్రామ ప్రధాన్ వరకూ ప్రతి ఒక్కరూ అలా కాల్చిన సంఘటన ఏదైనా ఉంటే బాధ్యత వహించాలని తెలిపింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఈ ఆదేశాలు తప్పనిసరిగా అమలు చేయాలని సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 6 వ తేదీకి వాయిదా వేసింది.
సుప్రీం తీర్పు: చెత్తను కాలిస్తే రూ.5 వేల ఫైన్, ఉల్లంఘిస్తే రూ.లక్ష ఫైన్
- దేశం
- November 5, 2019
లేటెస్ట్
- అత్తాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే వ్యక్తి మృతి
- తెలంగాణ కిచెన్..నాన్ వెజ్ నిల్వ పచ్చళ్లు..రొయ్యలు.. మామిడి..
- ఇదేందయ్యా ఇది.. గుర్రం తోకకు గిన్నిస్
- లక్షలు తెచ్చేఉద్యోగం వద్దనుకుని.. ఈ పని చేస్తున్నాడు
- krishna vamsi: ఇండస్ట్రీలో అనాథను అయిపోయా.. కన్నీళ్లు పెట్టుకున్న కృష్ణవంశీ
- విజయ హాస్పిటల్ లో బ్రెయిన్ స్ట్రోక్ కు ట్రీట్మెంట్
- భూ వివాదంపై మే 20న సీఎంను కలుస్తా: మల్లారెడ్డి
- డీప్ ఫేక్ డిటెక్టర్.. DALL–E గురించి తెలుసుకోవాల్సిందే..!
- జూన్ 5 నాటికి స్కూల్ యూనిఫామ్స్ అందించాలి : కలెక్టర్ ఎస్. వెంకట్రావు
- ములకలపల్లి మండలంలో..అంబులెన్స్లో డెలివరీ
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వాట్సాప్లో డిలీటైయిన చాట్ ఇలా పొందొచ్చు
- రేషన్ షాపుల్లో సన్నబియ్యం