న్యూఢిల్లీ, వెలుగు: మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో ఏపీ ప్రభుత్వాన్ని కూడా ప్రతివాదిగా చేర్చాలని సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఆర్బీఐ రూల్స్కు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించారనే ఆరోపణలపై మార్గదర్శి ఫైనాన్షియర్స్పై చర్యలు తీసుకునేందుకు 2006లో అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. డిపాజిటర్ల ప్రయోజనాలు కాపాడేందుకని ఈ వ్యవహారాల పరిశీలనకు ఆప్పటి ఆర్థికశాఖ సలహాదారు రంగాచారిని అపాయింట్ చేసింది. ఆర్బీఐ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవాలని సీఐడీకి అప్పగించింది. హైకోర్టు మార్గదర్శి ఫైనాన్షియర్స్పై ఉన్న సీసీ నెంబర్ కొట్టి వేయడంతోపాటు, క్రిమినల్ ప్రోసిడింగ్స్పై స్టే ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ మాజీ ఎంపీ, లాయర్ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎమ్మార్ షాతో కూడిన బెంచ్ శుక్రవారం ఈ పిటిషన్ను విచారించింది. ఏపీ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చడంతోపాటు ఆర్బీఐ ప్రత్యేక అధికారిని విచారణలో భాగస్వామ్యం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
‘మార్గదర్శి’ కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
- దేశం
- January 25, 2020
లేటెస్ట్
- హైమద్ బజార్లో నూతన ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటు
- మెడికల్ కాలేజీ పనులు స్పీడప్ చేయాలి : రాహుల్ రాజ్
- సాగు భూముల్లో ప్లాంటేషన్ పనులు చేపట్టొద్దు : పోతుగంటి లక్ష్మణ్
- గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష పక్కాగా నిర్వహించాలి : కలెక్టర్ సత్యప్రసాద్
- బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ
- ధాన్యం కొనుగోలు సెంటర్ల పరిశీలన
- ఘోర అగ్నిప్రమాదం.. లారీ, అంబులెన్స్ పూర్తిగా దగ్ధం
- కొత్త క్రిమినల్ చట్టాలపై అవగాహన ఉండాలి : ఎస్పీ బి. రోహిత్రాజు
- టేక్మాల్ మండలంలో హోరాహోరీగా కుస్తీ పోటీలు
- పామ్ ఆయిల్ సాగుతో అధిక దిగుబడులు
Most Read News
- వామ్మో పసిడి రేటు చూస్తే కళ్ళు తిరుగుతున్నయ్.. తులం ఎంత ఉందో తెలుసా..?
- కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో షాక్..
- మండి బిర్యానీ తిని.. ఆసుపత్రి పాలైన కుటుంబం!
- మోకాళ్ల నొప్పి మందు కోసం జాతర.. జనంతో కొత్తకోట ఆగం
- అంతా టీజీ .. వెహికిల్ నంబర్లతో స్టార్ట్
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. రెండు ఆల్టైం రికార్డ్స్పై కన్నేసిన రోహిత్ శర్మ
- తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా RTO ఆఫీసులపై ఏసీబీ దాడులు
- Ram Charan: ఇది క్రేజీ కాంబో.. ప్రయోగాల దర్శకుడికి రామ్ చరణ్ ఛాన్స్
- మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది అందెశ్రీ ఇష్టం .. నాకు సంబంధం లేదు : సీఎం రేవంత్ రెడ్డి
- IT Layoffs: టెక్ కంపెనీలలో సైలెంట్ లేఆఫ్స్..రెండు నెలల్లో 20వేల మంది తొలగింపు