న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫారమ్స్విగ్గీ ‘వాట్ టూ ఈట్’ పేరుతో కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. ప్రతి కస్టమర్కు నచ్చే ఆహారాన్ని ఇదే సెలెక్ట్ చేసి పెడుతుంది. కస్టమర్ మూడ్, లొకేషన్, ఆర్డర్ హిస్టరీ, టైమ్, ఇతర ప్రిఫరెన్సుల ఆధారంగా కావాల్సిన ఆహార పదార్థాలను సూచిస్తుంది.
యాప్లోని మూడ్బబుల్స్ ఆధారంగా యూజర్లు కూడా నచ్చిన ఫుడ్ను ఎంచుకోవచ్చు. లోకల్ట్రెండ్స్, పాపులారిటీ ఆధారంగానూ రికమెండేషన్లు ఇస్తామని స్విగ్గీ తెలిపింది. ప్రతి ఆర్డర్కు పది రికమండేషన్లు వస్తాయి.