ముంబై: టీ20 క్రికెట్ వరల్డ్కప్ ఆతిథ్యంపై ఐసీసీకి క్లారిటీ ఇచ్చేందుకు గడువు (జూన్ 28) దగ్గరపడుతున్న వేళ ఈ అంశంపై బీసీసీఐ నుంచి కీలక ప్రకటన వచ్చింది. అక్టోబర్–నవంబర్లో ఇండియాలో జ రగాల్సిన మెగా టోర్నీ యూఏఈకు తరలి వెళ్లడం దాదాపుగా ఖాయమైంది. బీసీసీఐ సెక్రటరీ జైషా ఈ విషయాన్ని శనివారం వెల్లడించారు. ‘మన దేశంలో కరోనా పరిస్థితి దృష్ట్యా టీ20 వరల్డ్కప్ను యూఏఈ తరలించే ఆలోచనలో ఉన్నాం. పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నాం. ప్లేయర్ల ఆరోగ్యం, భద్రత కంటే మాకు ఏదీ ముఖ్యం కాదు. టోర్నీ ఆతిథ్యంపై అతి త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటాం’ అని జైషా ప్రకటించారు. యూఏఈ, ఒమన్ వేదికలుగా ఈ ఏడాది టీ20 వరల్డ్కప్ జరిగే అవకాశముందని ఇదివరకే బీసీసీఐ వర్గాలు లీకులిచ్చాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ ఈవెంట్ కూడా అరబ్గడ్డలో జరగడం ఖాయమైతే.. ఫారిన్ ప్లేయర్ల అంశంలో ఫ్రాంచైజీలకున్న టెన్షన్ తగ్గనుంది.
యూఏఈలోనే టీ20 వరల్డ్కప్!
- ఆట
- June 27, 2021
లేటెస్ట్
- రెండు అత్యాచారం కేసుల్లో సంచలన తీర్పులు. దోషులకు 20 ఏళ్లు జైలు
- భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్
- షర్మిలపై అవినాష్ ఫిర్యాదు.. నోటీసులు జారీ చేసిన ఈసీ..
- అయ్యోపాపం : వడదెబ్బతో తెల్ల పులి స్నేహ చనిపోయింది
- చేనేత కార్మికులకు రూ.50 కోట్ల బకాయిలు విడుదల
- గురుకులాల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫలితాలు విడుదల
- Baak Movie: తమన్నా, రాశి ఖన్నాల బాక్ వెనక్కి వెళ్ళింది..దిల్ రాజు మూవీ కూడా!
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- చెరువుల ఆక్రమణపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు..
- ఎండలతో పాటు కరెంట్ బిల్లు పెరుగుతుందా... అయితే ఇలా తగ్గించుకోండి..
Most Read News
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- చిలుకూరులో సంతాన ప్రసాదం : పోటెత్తిన భక్తులు, ట్రాఫిక్ జాం
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
- వచ్చే వారమే తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలు.. ఈ తేదీల్లో రావొచ్చు!
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..