
Telugu news
బైద్యనాథ్ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన బాబా బైద్యనాథ్ ఆలయంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. జార్ఖండ్ పర్య
Read Moreకుండపోత వర్షం... వరదల్లో చిక్కుకున్న జీపు
కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కేరళలోని కన్నూర్ లో కుండపోత వ
Read Moreవిశాల్ 'లాఠీ' వాయిదా
హీరో విశాల్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ లాఠీ. వినోద్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సునైనా హీరోయిన్గా నటిస్తోంది. రానా ప్
Read Moreఒక్క కోహ్లీ విషయంలోనే ఎందుకిలా?
టీంఇండియాలో ఇప్పుడు డిస్కషన్ మొత్తం కోహ్లీ గురించే. సెంచరీ చేసి రెండేళ్లు అవుతుండండం, పేలవమైన ఫామ్ ను కొనసాగిస్తుండడంతో కోహ్లీ పైన మాజీ క్
Read Moreహిందువుల మనోభావాలను దెబ్బతీశాడంటూ అరెస్ట్
శివుడి వేషం వేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశాడంటూ ఓ వ్యక్తిని అస్సాంలోని నాగావ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బిరించి బోరా అనే వ్యక్తి ఓ మహిళాతో కలి
Read Moreఅట్టారి సరిహద్దులో స్వీట్లు పంచుకున్న భారత్, పాక్ సైన్యం
దేశవ్యాప్తంగా బక్రీద్ వేడుకలు జరుగుతున్నాయి. ముస్లిం సోదరులు మసీదుల్లో ప్రార్ధనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా అట్టారి, -వాఘా సరిహద్దులో సరిహ
Read Moreబక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన మోడీ, కోవింద్
దేశవ్యాప్తంగా బక్రీద్ వేడుకలు జరుగుతున్నాయి. ముస్లిం సోదరులు మసీదుల్లో ప్రార్ధనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు రాష్ట్రపతి
Read Moreదేశవ్యాప్తంగా కొత్తగా 18,257 కరోనా కేసులు
దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18,257 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 4,29,68,533కి చ
Read Moreబ్రదర్స్ అంటే మీలా ఉండాలి
ఒక ఇంట్లో పుట్టిన పిల్లలంతా ఒకేలా ఉండాలని లేదు. అందరూ ఆరోగ్యంగా ఉండాలనీ లేదు. ఏదో ఒక లోపం ఉంటుంది. అందుకని కొన్ని విషయాల్లో వాళ్లని దూరం పెట్టినా, &ls
Read Moreమంచి మనసుతో చేసే పనికి సత్ఫలితాలు
మంచి మనసున్న వాళ్ల ఆశీర్వచనాలు తీసుకుంటే మేలు జరుగుతుందని పెద్దవాళ్లు చెప్తుంటారు. అలాంటి వాళ్ల ఆశీర్వచనాలు ఫలిస్తాయని నమ్ముతారు. అందుకు పురాణాల్లో చా
Read Moreపత్తి, కందిపై రైతుల మొగ్గు
పత్తి, కందిపై రైతుల మొగ్గు.. వరి సాగు తగ్గింది సంగారెడ్డి జిల్లాలో పెరుగుతున్న ప్రత్యామ్నాయ పంటల విస్తీర్ణం గతేడాది వరి 1.14 లక్షల ఎకరాల్లో సాగ
Read Moreడబుల్ బెడ్రూమ్ ఇండ్లల్లో నాణ్యత లోపం
చండ్రుగొండ,వెలుగు: మండలంలోని మద్దుకూరు గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నాసిరకంగా నిర్మించారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు స్లాబ్ &nb
Read Moreరూ. 23 వేలు, బైక్తో పరార్
లింగంపేట, వెలుగు : తక్కువ ధరకు సిమెంట్ బస్తాలు ఇప్పిస్తానని చెప్పి రూ. 23 వేలు, బైక్తో ఓ వ్యక్తి పరారయ్యాడు. ఈ ఘటన లింగంపేటలో
Read More