Farmer\'s
రైతు రుణమాఫీ చేయాలంటూ రైతుల ఆందోళన
రైతు రుణమాఫీ చేయాలంటూ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ముందు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 2వేల మంది బ్యాంకు ఖాతాలు ఉన్న
Read Moreప్రభుత్వానికి రైతుల ఉసురు తగుల్తది : పాయల్ శంకర్
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: తెలంగాణ రైతులను నిలువునా మోసం చేసిన కేసీఆర్ ప్రభుత్వానికి వారి ఉసురు తగులుతుందని బీజేపీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పాయల్
Read Moreమార్క్ ఫెడ్ ద్వారా మక్కజొన్న..కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
మెట్ పల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు రైతుల ధర్నా మెట్ పల్లి, వెలుగు : మార్క్ ఫెడ్ ద్వారా మక్కజొన్న కొనుగోలు కేంద్ర
Read Moreపోలీసోళ్ల ముందే పొట్టు పొట్టు కొట్టుకున్నారు.. పోడు భూముల లొల్లి
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోడు భూముల విషయంలో రైతుల మధ్య గొడవ జరిగింది. దీంతో ఒకరిని ఒకరు పెద్ద పెద్ద కర్రలతో విచక్షణ రహితంగా కొట్టుకున్నారు. వారందరికి
Read Moreరైతుల కష్టం పందుల పాలు..పందుల దాడితో తీవ్రంగా నష్టపోతున్న రైతన్నలు
కాయ దశకు చేరిన పత్తి పంట నాశనం తగ్గిన మొక్క జొన్న సాగు చేజారిన మినుములు  
Read Moreరుణమాఫీ, రైతుబంధు డబ్బు అందడంలేదని ఆదివాసీ రైతుల ధర్నా
జైనూర్, వెలుగు: పంట రుణమాఫీతోపాటు రైతుబంధు డబ్బులు అందడంలేదని జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్ మండలాల ఆదివాసీ రైతులు గురువారం జైనూర్లో భారీ ధర్నా చేపట
Read Moreరుణమాఫీ చేయడం లేదని బ్యాంకు ఎదుట రైతుల ధర్నా
గత వారం కూడా ఆందోళన కలెక్టర్ హామీతో విరమణ మాట నిలబెట్టుకోకపోవడంతో మళ్లీ రాస్తారోకో రైతులతో మాట్లాడిన అగ్రికల్చర్ జేడీ నల్గొండ అర్బన్,
Read Moreకరెంట్ లేక పంటలు ఎండుతున్నయ్ : కల్నలచెర్వు రైతులు
గరిడేపల్లి, వెలుగు: సరిపడా కరెంట్ రాకపోవడంతో వరి పైర్లు ఎండుతున్నాయని గరిడేపల్లి మండలం కల్నలచెర్వు రైతులు వాపోయారు. బుధవారం గ్రామంలో
Read Moreలంచం ఇస్తేనే పంట రుణాల రెన్యువల్
మరిపెడ,వెలుగు: రుణమాఫీని ప్రభుత్వం ప్రకటించినా పంట రుణాల రెన్యువల్ కోసం రైతులను బ్యాంకు సిబ్బంది తీవ్ర ఇబ్బందుల కు గురి చేస్తున్నారు. లంచం
Read Moreరైతులపై తేనెటీగల దాడి.. ఇద్దరికి గాయాలు
ములుగు, వెలుగు : వ్యవసాయ పనుల కోసం పొలానికి వెళ్తే తేనెటీగలు దాడి చేయడంతో ఇద్దరు రైతులు గాయపడ్డారు. గ్రామస్తుల కథనం ప్రకారం..ములుగు జిల్లాలోని ములుగు
Read Moreయూరియా కోసం రోడ్డెక్కిన రైతులు.. జన్నారంలో ఆందోళన
అధికారుల హామీతో విరమణ జన్నారం, వెలుగు : యూరియా కొరత తీర్చాలని డిమాండ్ చేస్తూ సోమవారం మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన రైతులు మండల కేం
Read Moreమహబూబాబాద్ లో పత్తి కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చూడాలి : శశాంక
మహబూబాబాద్/మరిపెడ, వెలుగు : పత్తి కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ కలెక్టర్ శశాంక ఆదేశి
Read Moreరైతులకు ఎరువుల కొరత రావొద్దు : వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ
జడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ సిద్దిపేట రూరల్, వెలుగు : జిల్లాలోని రైతులకు ఎరువుల కొరత రాకుండా చూడాలని జడ్పీ చైర్ పర్సన్ వేలేట
Read More












