Farmer\'s

కరెంట్ కోతలతో కర్నాటకలో రైతులు సూసైడ్ చేసుకుంటున్నరు : జగదీశ్ రెడ్డి

కాంగ్రెస్​కు ఓటేస్తేతెలంగాణలో చీకటే: జగదీశ్ రెడ్డి మాయ మాటలు నమ్మిమోసపోవద్దని సూచన హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ హామీలు నమ్మి ఓటేసిన కర్నాటక

Read More

పత్తి కొనుగోళ్లు ఇంకెప్పుడు?.. క్లారిటీ ఇవ్వని మార్కెటింగ్ శాఖ, సీసీఐ

ఈనెల మొదట్లోనే షురూ కావాల్సి ఉన్నా పట్టించుకోలే పంటను అమ్ముకోవడానికి ఎదురుచూస్తున్న రైతులు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లు ఇం

Read More

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ 3 గంటలే : బి.వినోద్​కుమార్​

    ప్లానింగ్​ కమిషన్​ వైస్​చైర్మన్​వినోద్​కుమార్​ వేములవాడరూరల్, బోయినిపల్లి, వెలుగు : కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే రైతులకు 3

Read More

రైతు రుణమాఫీ చేయాలంటూ రైతుల ఆందోళన

రైతు రుణమాఫీ చేయాలంటూ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ముందు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 2వేల మంది బ్యాంకు ఖాతాలు ఉన్న

Read More

ప్రభుత్వానికి రైతుల ఉసురు తగుల్తది : పాయల్​ శంకర్​

ఆదిలాబాద్ ​టౌన్, వెలుగు: తెలంగాణ రైతులను నిలువునా మోసం చేసిన కేసీఆర్​ ప్రభుత్వానికి వారి ఉసురు తగులుతుందని బీజేపీ ఆదిలాబాద్​ జిల్లా అధ్యక్షుడు పాయల్​

Read More

మార్క్ ఫెడ్ ద్వారా మక్కజొన్న..కొనుగోలు  కేంద్రాలు ఏర్పాటు చేయాలి

    మెట్ పల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు రైతుల ధర్నా మెట్ పల్లి, వెలుగు : మార్క్ ఫెడ్ ద్వారా మక్కజొన్న కొనుగోలు కేంద్ర

Read More

పోలీసోళ్ల ముందే పొట్టు పొట్టు కొట్టుకున్నారు.. పోడు భూముల లొల్లి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోడు భూముల విషయంలో రైతుల మధ్య గొడవ జరిగింది. దీంతో ఒకరిని ఒకరు పెద్ద పెద్ద కర్రలతో విచక్షణ రహితంగా కొట్టుకున్నారు. వారందరికి

Read More

రైతుల కష్టం పందుల పాలు..పందుల దాడితో తీవ్రంగా నష్టపోతున్న రైతన్నలు

   కాయ దశకు చేరిన పత్తి పంట నాశనం     తగ్గిన మొక్క జొన్న సాగు     చేజారిన మినుములు     

Read More

రుణమాఫీ, రైతుబంధు డబ్బు అందడంలేదని ఆదివాసీ రైతుల ధర్నా

జైనూర్, వెలుగు: పంట రుణమాఫీతోపాటు రైతుబంధు డబ్బులు అందడంలేదని జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్ మండలాల ఆదివాసీ రైతులు గురువారం జైనూర్​లో భారీ ధర్నా చేపట

Read More

రుణమాఫీ చేయడం లేదని బ్యాంకు ఎదుట రైతుల ధర్నా

గత వారం కూడా ఆందోళన కలెక్టర్​ హామీతో విరమణ మాట నిలబెట్టుకోకపోవడంతో మళ్లీ రాస్తారోకో రైతులతో మాట్లాడిన అగ్రికల్చర్​ జేడీ నల్గొండ అర్బన్,

Read More

కరెంట్‌ లేక పంటలు ఎండుతున్నయ్ : కల్నలచెర్వు  రైతులు

గరిడేపల్లి, వెలుగు: సరిపడా కరెంట్‌ రాకపోవడంతో వరి పైర్లు ఎండుతున్నాయని గరిడేపల్లి మండలం కల్నలచెర్వు  రైతులు వాపోయారు.  బుధవారం గ్రామంలో

Read More

లంచం ఇస్తేనే పంట రుణాల రెన్యువల్

మరిపెడ,వెలుగు: రుణమాఫీని ప్రభుత్వం ప్రకటించినా  పంట రుణాల రెన్యువల్ కోసం  రైతులను బ్యాంకు సిబ్బంది తీవ్ర ఇబ్బందుల కు గురి చేస్తున్నారు. లంచం

Read More

రైతులపై తేనెటీగల దాడి.. ఇద్దరికి గాయాలు

ములుగు, వెలుగు : వ్యవసాయ పనుల కోసం పొలానికి వెళ్తే తేనెటీగలు దాడి చేయడంతో ఇద్దరు రైతులు గాయపడ్డారు. గ్రామస్తుల కథనం ప్రకారం..ములుగు జిల్లాలోని ములుగు

Read More