Farmer\'s
సోయా రైతులను ఆదుకోవాలి
భైంసా, వెలుగు: వైరస్ సోకి పంట నష్టపోయిన సోయా రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి శుక్రవారం డిమాండ్ చేశారు.
Read Moreకడెం ప్రాజెక్ట్ ఆయకట్టు..రైతులు సాగునీటి కోసం ఆందోళన చెందవద్దు
కడెం, వెలుగు : సాగునీటి సరఫరా విషయంలో కడెం ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని రైతుల ఎలాంటి ఆందోళనకు గురికావద్దని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. క
Read Moreపాలమూరు ప్రాజెక్ట్ ఓపెనింగ్ పెద్ద మోసం : డీకే అరుణ
మహబూబ్నగర్ అర్బన్, వెలుగు : పాలమూరు–-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవం పెద్ద మోసం, దగా అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అ
Read Moreవానాకాలం సాగు.. 12 లక్షల ఎకరాలు తగ్గింది
వానాకాలం సాగు.. 12 లక్షల ఎకరాలు తగ్గింది ఈసారి కోటి 24 లక్షల ఎకరాల్లోనే సాగైన పంటలు నిరుడు కోటి 36 లక్షల ఎకరాల్లో సాగుచేసిన రైతులు
Read Moreదండుగ అన్న వ్యవసాయం పండుగైంది : గండ్ర వెంకటరమణారెడ్డి
మొగుళ్లపల్లి, వెలుగు : గత పాలకుల నిర్లక్ష్యంతో రైతులు ఎన్నో కష్టాలు పడ్డారని, దండుగ అన్న వ్యవసాయం సీఎం కేసీఆర్&zwn
Read Moreలింగంపేటలో పట్టాలు ఇవ్వాలని రైతుల ధర్నా
లింగంపేట, వెలుగు: తాము సాగు చేస్తున్న అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్చేస్తూ బుధవారం నాగిరెడ్డిపేట మండలంలోని తాండూర్, వెంకంపల్లి, లింగంపల్ల
Read Moreరుణమాఫీ చేస్తలేరని కెనరా బ్యాంకు ఎదుట రైతుల బైఠాయింపు
అడ్డుపడ్డ పోలీసుల కాళ్లపై పడ్డ అన్నదాతలు నల్గొండ అర్బన్, వెలుగు : రుణమాఫీకి ప్రభుత్వం ఆదేశాలిచ్చి నెలలు గడుస్తున్నా బ్యాంకర్లు పట్టించుక
Read Moreకొత్త క్రాప్ లోన్లు వెంటనే ఇవ్వాలి : తేజస్ నందలాల్
వనపర్తి, వెలుగు : రుణ మాఫీ చేయడం ద్వారా లబ్ధి పొందిన ప్రతి రైతుకు వెంటనే క్రాప్ లోన్లు ఇవ్వాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ బ్యాంకు అధిక
Read Moreఅర్హులైన రైతులకు రుణమాఫీ అందాలి : సీఎస్ శాంతి కుమారి
ఖమ్మం టౌన్,వెలుగు: అర్హులైన రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సూచించారు. బుధవా
Read More24 గంటల కరెంటన్నరు..ఏమైంది? : రైతులు
నల్గొండ జిల్లా చెరుకుపల్లి సబ్ స్టేషన్ ముందు రైతుల ధర్నా ఏఈ హామీతో విరమణ కేతేపల్లి (నకిరేకల్), వెలుగు : 24 గంటలు క
Read Moreమా భూములు మాకేనని... సర్కారుపై రైతుల భూపోరాటం
నేదునూరు , తోటపల్లి రిజర్వాయర్ల కోసం తీసుకున్న భూములు తిరిగివ్వాలని డిమాండ్ నాడు అగ్గువకు తీసుకున్న సర్కారు ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల పే
Read Moreగృహలక్ష్మిలో పేరు రాలేదని దళితుల నిరసన
గన్నేరువరం, వెలుగు: గృహలక్ష్మీ స్కీములో పేరు రాలేదని కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామంలో మంగళవారం దళితులు నిరసన చేపట్టారు. గృహలక్ష్మి ప
Read More2.18 లక్షల టన్నుల యూరియా స్టాక్: మంత్రి నిరంజన్రెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 2.18 లక్షల టన్నుల యూరియా అందుబాటులో ఉందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడించారు. &n
Read More












