Farmer\'s

కడియం నర్సరీలకు వేసవి తాపం.. మండే ఎండలకు విలవిలలాడుతున్న మొక్కలు

కడియం నర్సరీలకు వేసవి తాపం మండే ఎండలకు విలవిలలాడుతున్న మొక్కలు వాటి సంరక్షణకు రైతుల ఇక్కట్లు  ప్రచండ భానుడు ప్రతాపానికి దేశ వ్యాప్త ప్రస

Read More

వడ్లు కొంటలేరని కలెక్టరేట్ ముట్టడి

8 కిలోల తరుగు తీస్తున్నారని ఆగ్రహం గద్వాలలో రైతుల నిరసన  అడిషనల్​ కలెక్టర్​ హామీతో విరమణ గద్వాల, వెలుగు: కొనుగోలు కేంద్రాల్లో వడ్లు క

Read More

బస్తా ఉల్లి ధర రూ50.. ఎగబడ్డ జనం.. గిట్టుబాటు ధరలేక రైతు విలవిల

ఉల్లి రైతుల కష్టాలు అన్ని ఇన్నీ కావు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట మార్కెట్ లో గిట్టుబాటు ధరల్లేక తీవ్రంగా నష్టపోతున్నారు. గతంలో కిలో ఉల్లి ధర 100 రూప

Read More

పరిహారం కోసం కలెక్టరేట్ బిల్డింగ్​ ఎక్కి నిరసన

సిద్దిపేట కలెక్టరేట్​ నిర్మాణానికి భూములిచ్చిన రైతుల ఆందోళన పైసలు మాత్రమే ఇచ్చి మిగతా హామీలు మరిచారని ఆవేదన సిద్దిపేట రూరల్, వెలుగు: కలెక్టర

Read More

రైతుబంధు పైసలు కల్లంలనే ఖతం అయితున్నయ్

రైతుబంధు పైసలు కల్లంలనే ఖతం తరుగు, తేమ పేరిట దోపిడీ   వడ్లు ఆరపోయడానికే వేల ఖర్చు  ధాన్యం మీద కప్పేటార్పాలిన్ల భారం రైతుదే  &n

Read More

ప్రతీ ఎకరాకు పరిహారమిస్తం : సింగిరెడ్డి నిరంజన్‍ రెడ్డి

వరంగల్‍/నర్సంపేట, వెలుగు: అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు  ప్రతీ ఎకరాకు రూ.10 వేల చొప్పున నష్టపరిహారం అందించనున్నట్లు  వ్యవసాయ శాఖ మ

Read More

వడ్లు కాంటా పెడ్తలేరు.. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం కుప్పలు

వడ్లు కాంటా పెడ్తలేరు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం కుప్పలు టార్పాలిన్ కవర్లు లేక తడుస్తున్న వడ్లు నష్టపోతున్నామంటూ రైతుల ఆవేదన హైదరాబ

Read More

రైతులకు చట్టాలపై అవగాహనకు.. అగ్రి లీగల్‌ క్లినిక్‌లు జస్టిస్‌ నవీన్‌రావు

హైదరాబాద్, వెలుగు: సాగు చట్టాలపై రైతులకు సమగ్ర అవగాహన కల్పించాలనే లక్ష్యంతో అగ్రి లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌లను ప్రారంభించినట్లు తెలంగాణ ల

Read More

రైతులకు శుభవార్త.. 5 రోజులకే ఆ డబ్బులు వచ్చేశాయ్..

అకాల వర్షాలు రైతులకు కన్నీళ్లు ముగిల్చాయి.. చేతికి వచ్చిన పంట దెబ్బతిని రైతులు నష్టపోయారు.. అయితే, పంట దెబ్బతిన్న రైతులకు ధాన్యం డబ్బులు జమ చేసింది ఆం

Read More

పొలాల్లో తడిసిన పంటను పరిశీలించిన పవన్ కల్యాణ్

తూర్పు గోదావరి జిల్లాలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్‌ పర్యటించారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని కడియం ఆవలో అకాల వర్షాలతో పంటలు దెబ్బ త

Read More

వ్యాపారుల చేతుల్లోకి పాలమూరు వడ్లు

మహబూబ్​నగర్​​, వెలుగు :  పాలమూరు వడ్లు వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. వడ్లు చేతికొచ్చి నెల రోజులు దాటినా.. ఇంకా ప్రభుత్వ కొనుగోలు సెంటర్ల

Read More

ఇయ్యాల్టి నుంచి బీజేపీ లీడర్ల జిల్లా పర్యటనలు

హైదరాబాద్, వెలుగు: చెడగొట్టు వర్షాలకు నష్టపోయిన పంటలను బీజేపీ నేతల బృందం పరిశీలించనుంది. సోమవారం నుంచి 3 రోజుల పాటు 9 ఉమ్మడి జిల్లాల్లో పర్యటించే నేతల

Read More

సుప్రీంకోర్టుకు రాజధాని రైతులు.. ఆర్​ 5 జోన్​ వివాదం ముడిపడేనా? 

జీవో నెంబరు 45పై  మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న రైతుల పిటీషన్‌ను ఏపీ హైకోర్టు   ధర్మాసనం కొట్టివేసింది. ఆర్5 జోన్‍పై సుప్రీంకోర్టును

Read More