Farmer\'s

అప్పుల బాధతో ఇద్దరు రైతులు మృతి

తొగుట/కౌడిపల్లి, వెలుగు: అప్పుల బాధతో ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోయారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం పెద్దమాసన్ పల్లి మధిర గ్రామానికి చెందిన నాంచర్ ప

Read More

దుక్కి దున్ని.. నాట్లు వేసిన రాహుల్​గాంధీ

రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న కాంగ్రెస్​ అగ్ర నేత 'భారత్​జోడో' యాత్ర తరువాత సమాజంలోని వివిధ వర్గాల ప్రజలను కలుస్తున్నారు కాంగ్రెస్​

Read More

పోడు చేయని వాళ్లకూ పట్టాలు

గూడూరు, వెలుగు : పోడుభూముల సర్వేలో అక్రమాలకు పాల్పడి ఇష్టారాజ్యంగా పట్టాలు పంపిణీ చేసిన ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు డిమాండ్‌&zwnj

Read More

కరెంట్​షాక్​తో ఇద్దరు రైతుల మృతి

హుజూరాబాద్, జగిత్యాల టౌన్,  వెలుగు:  కరెంట్​షాక్​తో రెండు వేర్వేరు సంఘటనల్లో గురువారం ఇద్దరు చనిపోయారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కరీం

Read More

రెండో విడత పంట నష్టపరిహారం రూ.304 కోట్లు

ఫండ్స్ రిలీజ్​పై ప్రభుత్వం ఉత్తర్వుల జారీ హైదరాబాద్‌‌, వెలుగు: మార్చి 22 నుంచి ఏప్రిల్‌‌ 27 వరకు రాష్ట్రంలో కురిసిన అకాల వ

Read More

కొండగట్టు అంజన్నా.. ముత్యంపేట షుగర్ ​ఫ్యాక్టరీ తెరిపించు

ముడుపు కట్టిన 120 మంది కోరుట్ల రైతులు  గుండు కొట్టించుకున్న మామిడి నారాయణ రెడ్డి  కొండగట్టు, వెలుగు: ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని త

Read More

పాస్​ బుక్కులు ఇవ్వాలని నిరాహార దీక్షలు

నెల్లికుదురు,(కేసముద్రం) వెలుగు: పోడు భూములకు పట్టాలు ఇస్తున్న ప్రభుత్వం తమ పట్టా భూములకు పాసు బుక్కులు  ఎందుకివ్వడం లేదని గురువారం మహబూబాబాద్ జి

Read More

చెప్పేది ఎక్కువ ఇచ్చేది తక్కువ.. జిల్లాలో జాడలేని పంట రుణ ప్రణాళిక

గతేడాది ప్రకటించింది రూ. 2,477కోట్లు క్రాప్​లోన్లు ఇచ్చింది మాత్రం రూ.1,354 కోట్లే రుణమాఫీ స్కీం అమలు అంతంత మాత్రమే సీజన్ మొదలైనా ఊసేలేదంటున్

Read More

పోడు భూముల.. పట్టాల కోసం పోరుబాట

మెట్​పల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్​ను ముట్టడించిన గిరిజనులు అర్హత ఉన్నా తమను పక్కన పెట్టారని ఆవేదన మెట్ పల్లి, వెలుగు దశాబ్దాలుగా తాము సాగుచేసుక

Read More

చెరుకు క్వింటాల్​కు.. ఎఫ్ఆర్​పీ రూ.315

షుగర్ కేన్ ‘మద్దతు ధర’ను క్వింటాల్ కు రూ. 10 పెంచిన కేంద్రం న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చెరుకు రైతులకు తీపివార్త చెప్పింది.

Read More

మా భూముల నుంచి కాల్వలు తవ్వొద్దు : నందిగామ రైతులు

తహసీల్దార్​కు స్పష్టం చేసిన మెదక్ ​జిల్లా నందిగామ రైతులు మెదక్,( నిజాంపేట ), వెలుగు : కాళేశ్వరం కాల్వల వల్ల తమకు ఉపయోగం లేదని, అందువల్ల తమ భూమ

Read More

వ్యవసాయాన్ని పట్టించుకోని సర్కారు.. ప్రకటనలు చేయడం తప్ప ఆచరణలే లేవు

నల్గొండ, వెలుగు : రాష్ట్రంలో వ్యవసాయంపై సర్కారుకు పట్టింపు లేకుండా పోతోంది. మూడేండ్ల నుంచి ప్రతి సీజన్​లో ప్రకటనలు చేయడం తప్ప ఆచరణలో అడుగు ముందుకు పడడ

Read More

ఇయ్యాల్టి నుంచి రైతుబంధు.. విడతలవారీగా రైతుల ఖాతాల్లో నిధుల జమ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:  రైతులకు సోమవారం నుంచి విడతలవారీగా రైతుబంధు నిధులు అందనున్నాయి. మొదటి రోజున ఎకరంలోపు భూమి ఉన్న రైతుల అ

Read More