Farmer\'s

32 గుంటలకు పట్టా చేసే వరకు.. ఈ రోడ్డు మీద తిరగనియ్యం

సిద్దిపేట రూరల్, వెలుగు: గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వ భూమికి పట్టాలు చేసి ఇవ్వాలని కోరుతూ సిద్దిపేట జిల్లాలోని మిట్టపల్లి గ్రామ రైతులు సోమవారం స

Read More

పాముకాట్లతో ముగ్గురు మృతి

నారాయణపేట జిల్లాలో రైతు..  కామారెడ్డి జిల్లాలో మహిళా రైతు  మెదక్ ​జిల్లాలో ఉపాధి కూలి   మరికల్ /పిట్లం/ కొల్చారం, వెలుగు :

Read More

భారీ వర్షాలకు పంట మునిగిపోవడంతో.. ఇద్దరు రైతుల ఆత్మహత్య

మొగుళ్లపల్లి/వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట మునిగిపోవడంతో ఒక మహిళా రైతుతో పాటు మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. జయశంకర

Read More

పంట నష్టాలపై అంచనాలు రెడీ చేయండి..: మంత్రి గంగుల కమలాకర్

రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులు, వారి పంటల వివరాలు వెంటనే నమోదు చేయాలని మంత్రి గంగుల కమలాకర్​ అధికారులను ఆదేశించారు. ఆగస్టు 2

Read More

నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకోవాలి: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

నిర్మల్, వెలుగు: భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం చెల్లించి వారిని ఆదుకోవాలని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ

Read More

హైకోర్టు ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవట్లే: కిషన్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎస్ డీఆర్ఎఫ్ నిధులు రూ. 900 కోట్లు ఉన్నాయన్నారు  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఆ నిధులతో వరద బాధితులకు సహాయం చే

Read More

వరద నష్టం అంచనాపై కేంద్రం కమిటీ

తెలంగాణలో వరద నష్టం అంచనాపై కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. నేషనల్  డిజాస్టర్  మేనేజ్ మెంట్  అథారిటీ (ఎన్ఎండీఏ) సలహాదారు కునా

Read More

డేంజర్ లో జూరాల ప్రాజెక్టు కాలువలు..పదేండ్లుగా లేని మెయింటెనెన్స్

పదేండ్లుగా మెయింటెనెన్స్​ లేక బలహీనంగా మారిన కాలువలు     ఎస్టిమేట్స్​ పంపినా ఫండ్స్​ రిలీజ్​ చేయని సర్కారు    &n

Read More

నాడు రైతుల జీవితాలను నాశనం చేసిన చంద్రబాబు.... నేడు వారిపై కల్లబొల్లి ప్రేమ వోలకపోస్తున్నాడు...

ఏపీలో విపక్ష నేత చంద్రబాబుపై తీవ్రస్దాయిలో విమర్శలు చేసే వైసీపీ నేతల జాబితాలో   మంత్రి ఆర్కే రోజా ఎప్పుడూ ముందుంటారు. ఈ మధ్య ఆ విషయంలో కాస్త వెనక

Read More

అయ్యయ్యో..టమాటా!.. కిలో రూ.150 అంటే జనాలు కొనట్లే

వరంగల్‍, వెలుగు:  కిలో రూ.100 దాటిన టమాటను కొనేందుకు జనం ముందుకురాకపోవడం, తక్కువ రేటుకు అమ్మేందుకు వ్యాపారులకు ధైర్యం చాలకపోవడంతో ఈలోగా వర్షా

Read More

రైతులను మోసగించిన వ్యాపారి .. రూ.3కోట్లు టోకరా

ములుగు,  వెలుగు:  ములుగు మండలం కాశిందేవిపేటలో 138 మంది రైతుల నుంచి వడ్లు కొని డబ్బులు ఇవ్వకుండా రూ.3కోట్లు టోకరా వేసి తప్పించుకు తిరుగుతున్న

Read More

మిల్లర్ల సమస్యలు పరిష్కరిస్తం

మంత్రి గంగుల కమలాకర్ పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన మిల్లర్లు  హైదరాబాద్‌, వెలుగు : మిల్లర్ల సమస్యల పరిష్కారానికి ప

Read More

రుణమాఫీ చెయ్యాల్సిందే .. రైతుల నిరసన

సంస్థాన్ నారాయణపురం, వెలుగు: రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లాలోని సంస్థాన్ నారాయణపురంలో కాంగ్రెస్ ​లీడర్లు, రైతులు ఫ్లకార్డులతో

Read More