Farmer\'s
రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతామంటారా? : కోమటిరెడ్డి పై జగదీశ్ రెడ్డి ఫైర్
నేను వ్యక్తిగత ఆరోపణలకు దిగితే... రోడ్ల మీద తిరగలేవు నల్గొండ, వెలుగు : ‘‘నేను వ్యక్తిగత ఆరోపణలకు దిగితే.. నువ్వు (మంత్రి కోమటిరెడ్
Read Moreరైతులు దళారులను నమ్మి మోసపోవద్దు : రామారావు పటేల్
కుభీర్, వెలుగు: రైతులు దళారులను నమ్మి మోసపోవొద్దని, ఆరుగాలం కష్టపడి పండించిన పంటను వ్యవసాయ మార్కెట్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని ముథోల్ ఎమ్మెల్య
Read Moreదళారుల చేతిలో.. పల్లి రైతు విలవిల!
క్వింటాల్పై రెండు రోజుల్లో రూ.2 వేలకు పైగా తగ్గింపు అగ్రి మార్కెట్లకు పోటెత్తుతున్న వేరుశనగ ఇదే అదనుగా సిండికేట్ అవుతున్న ట్రేడర్లు, కమ
Read Moreకుభీర్లోఎండుతున్న మొక్కజొన్న పంట
కుభీర్, వెలుగు: ఆరుగాలం కష్టపడి సాగు చేసిన మొక్కజొన్న పంట చేతికి వచ్చే సమయానికి నిలువునా ఎండిపోతుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. కుభీర్ మండలం
Read Moreవేరుశనగకు మద్దతు ధర కల్పించాలని జడ్చర్ల రైతుల ఆందోళన
జడ్చర్ల టౌన్, వెలుగు: నాణ్యమైన వేరుశనగ పంటకు వ్యాపారులు తక్కువ ధర పెట్టడాన్ని నిరసిస్తూ బుధవారం జడ్చర్ల వ్యవసాయ మార్కెట్
Read Moreప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది: ఎమ్మెల్యే రామచంద్రునాయక్
కురవి ,వెలుగు: మిర్చి రైతులకు సరైన ధరను నిర్ణయించి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రునాయక్ అన్నారు. కురవ
Read Moreతీసుకున్న రుణాలను.. సకాలంలో చెల్లించాలి
భిక్కనూరు, వెలుగు: వ్యవసాయ అవసరాల కోసం తీసుకున్న లోన్లను రైతులు సకాలం చెల్లించాలని భిక్కనూరు సింగిల్విండో చైర్మన్ గంగల భూమయ్య పేర్కొన్నారు. స్థాని
Read Moreగ్రామాల్లో తాగునీటి ...కొరత లేకుండా చూడాలి :ఎమ్మెల్యే బాలు నాయక్
కొండమల్లేపల్లి (చింతపల్లి), వెలుగు: వేసవి సమీపిస్తుండడంతో గ్రామాల్లో నీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ఆదేశించారు
Read Moreకంది రైతుల పంట పండింది.. క్వింటాల్ కు మద్దతు ధర రూ.7 వేలు
బహిరంగ మార్కెట్ లో రూ.10 వేలు మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కమర్షియల్ కొనుగోళ్లకు సిద్ధం రాష్ట్రంలో 4.70 లక్షల ఎకరాల్లో సాగు ఆద
Read Moreపాల ఇన్సెంటివ్ ఎప్పుడొస్తదో ?.. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో రూ. 4 కోట్లు పెండింగ్
2020 ఏప్రిల్ నుంచి నిధులివ్వని బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ సర్కారైనా ఇన్సెంటివ్ విడు
Read Moreరైతులకు కాంగ్రెస్పై నమ్మకం లేదు : హరీశ్రావు
అందుకే యాసంగి సాగు విస్తీర్ణం తగ్గుతోంది : హరీశ్రావు గజ్వేల్, వెలుగు: యాసంగి పంటకు రాష్ట్ర ప్రభుత్వం కరెంటు, నీళ్లు
Read Moreనాణ్యమైన విత్తనాలను అందించేందుకు కృషి చేయాలి : ఆది శ్రీనివాస్
వేములవాడ, వెలుగు : రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు వ్యాపారులు కృషి చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని త్రినేత ఫంక్షన్ హా
Read Moreమైనింగ్ మాఫియాను అరికట్టాలి : మంత్రి తుమ్మల
యూరియా కొరత ఉండొద్దు అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష హైదరాబాద్, వెలుగు : మైనింగ్&zwn
Read More












