
Tirumala Temple &
శ్రీవారి సేవలో తెలంగాణ గవర్నర్ తమిళిసై..
తిరుమల శ్రీవారిని తెలంగాణ గవర్నర్ తమిళిసై దర్శించుకున్నారు. మే 10వ తేదీ బుధవారం ఉదయం స్వామి వారి వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కుల
Read Moreతిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
తిరుమలలోని నారాయణ ఉద్యానవనాల్లో ఏప్రిల్ 29వ తేదీ నుంచి 3 రోజుల పాటు జరగనున్న శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Read Moreటీటీడీలో సరికొత్త టెక్నాలజీ
తిరుమలలో సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. తిరుమల శ్రీవారి సర్వదర్శనం, లడ్డూప్రసాదం, గదుల కేటాయింపు, రీఫండ్ చెల్లింపు తదితర అంశాల్లో
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న త్రివిక్రమ్
ఇవాళ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వీఐపీ దర్శన సమయంలో స్వామివారి స
Read Moreశ్రీవారి సేవలో టెబుల్ టెన్నీస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్
తిరుమల శ్రీవారిని ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిని నైనా జైస్వాల్ ఇవాళ దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం నైవేధ్య విరామ సమయంలో ఆమె శ్రీవారిని దర్శించుకున్
Read Moreతిరుమలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. తిరుమల కొండపై వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీదేవి, భూదేవి
Read Moreఏడాదిలో వెంకన్నను 2.35 కోట్ల మంది దర్శించుకున్నరు
ఈ ఏడాది తిరుమల శ్రీవారిని రికార్డ్ స్థాయిలో భక్తులు దర్శించుకున్నారు. కరోనా రూల్స్ రద్దు చేయడం వల్ల ఈ ఏడాదిలో మొత్తం 2.35 కోట్ల మంది భక్తులు దర్
Read Moreతిరుపతిలో మాస్క్ మస్ట్
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతిలో మాస్క్ను తప్పనిసరి చేసింది. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం, న్యూఇయర్సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే
Read Moreశ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. జనవరి 2 న వైకుంఠ ఏకదాశి సందర్భంగా తిరుమంజనం నిర్వహించింది. ఏడాదిలో నాలుగు స
Read Moreతిరుమల శ్రీవారి సర్వ దర్శనానికి 40 గంటలు
తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో భక్తులు తిరుమలకు భారీగా తరలి వస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మె
Read Moreతెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు మూసివేత
గ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నీ మూతపడ్డాయి. తిరుమల శ్రీవారి ఆలయాన్ని పండితులు మూసివేశారు. ఇవాళ రాత్రి 7 గంటల 30 నిమిషాల తర్వాత.. సంప్రో
Read Moreఉగ్ర శ్రీనివాసుడి అవతారంలో తిరుమల శ్రీవారు
తిరుమల శ్రీవారి ఆలయం నుండి ఇవాళ ఉగ్ర శ్రీనివాసుడు వెలుపలకు వచ్చారు. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఉగ్ర శ్రీనివాస ఉత్సవమూర్తి భక్తులకు దర్శనమిస్తారు. కైశ
Read Moreతిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల జారీ మళ్లీ ప్రారంభం
తిరుపతిలో రేపటి (మంగళవారం) నుంచి సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లను జారీ చేయనున్నారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, గోవిందరాజస్
Read More