
V6 News
ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను కొనసాగించాలె: వైవీ సుబ్బారెడ్డి
రాజ్యసభలో చర్చిస్తాం.. కేంద్రాన్ని కోరుతాం జూన్ 2తో ముగియనున్న పదేండ్ల గడువు హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగి జూన్ 2వ తేదీతో పదేండ్లు పూర్తవుత
Read Moreకాళేశ్వరానికి కేసీఆర్ లక్ష కోట్లు ఖర్చు పెట్టారు.. లక్ష ఎకరాలకు నీరివ్వలేదు
కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద గత కేసీఆర్ ప్రభుత్వం లక్ష ఎకరాలకు నీరు ఇవ్వలేదని సీఎం రేవంత్ అన్నారు. కోటి ఎకరాలకు నీరిచ్చామని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ప
Read MoreVetri Duraisamy: సట్లెజ్ నదిలో తమిళ డైరెక్టర్ మృతదేహం లభ్యం
తమిళ సినీ దర్శకుడు, చెన్నై మాజీ మేయర్ కుమారుడు వెట్రి దురైసామి మృతదేహం లభ్యమైంది. ఫిబ్రవరి 4వ తేదీన వెట్రి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి
Read Moreభక్తులకు శుభవార్త.. ఇంటికే మేడారం సమ్మక్క, సారలమ్మ ప్రసాదం
తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లలేని భక్తులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) శుభవార్త చెప్పింది. ఇంటికే మే
Read MoreTSRTC జాయింట్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అపూర్వరావు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) నూతన జాయింట్ డైరక్టర్గా ఐపీఎస్ అధికారిణి కె. అపూర్వ రావు బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్
Read Moreమేడిగడ్డ బ్యారేజీని పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం
మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు బయలుదేరిన రాష్ట్ర ప్రజాప్రతినిధుల బృందం కొద్దిసేపటి క్రితమే అక్కడికి చేరుకుంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమం
Read Moreమేడిగడ్డ చేరుకున్న రేవంత్ రెడ్డి బృందం
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు బయలుదేరిన రాష్ట్ర ప్రజాప్రతినిధుల బృందం అక్కడికి చేరుకుంది. ముఖ్యమంత్రి రేవంత
Read Moreకాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఏపీకి ప్రత్యేక హోదా: అద్దంకి దయాకర్
ఏపీ అధికార పార్టీ వైసీపీ, తెలంగాణ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ సెంటిమెంట్ రాజకీయాలకు తెరలేపుతున్నాయని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఆరోపించారు. సెంటిమెంట్
Read Moreరూ.10 లక్షల లంచం.. ఏసీబీకి పట్టుబడిన శామీర్పేట్ తహసీల్దార్
మేడ్చల్ జిల్లా: శామీర్పేట్ తహసీల్దార్ సత్యనారాయణ ఏసీబీ వలకు చిక్కాడు. ఓ భూ వివాదంలో 10 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయన్ను పట్టుకున
Read Moreపాలి క్లినిక్పై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ టీం దాడులు
తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ టీం తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్ గోల్కొండలోని ఎస్ ఎం పాలి క్లినిక్ పై దాడులు నిర్వహించింది. పేషంట్లను తప్పుదో
Read Moreకేసీఆర్ ధన దాహానికి కాళేశ్వరం బలైంది : సీఎం రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్షనేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన ద
Read Moreరంగారెడ్డి జిల్లా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు
రాష్ట్రంలో భారీగా మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. 40 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ.. ప్రభుత్వం సోమవారం(ఫిబ్రవ
Read Moreపనుల విషయంలో ఎవర్ని ఉపేక్షించేది లేదు : సీతక్క
మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. మేడారం జాతర పనుల పై రివ్యూ మీటింగ్
Read More