V6 News

కుక్కల దాడిలో 50 గొర్రెలు మృతి.. రూ. 6 లక్షల నష్టం

వికారాబాద్ జిల్లా దోమ మండలం కొత్తపల్లి గ్రామంలో దారుణం జరిగింది. కుక్కల దాడిలో 50 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మల్లేశం అనే కాపరికి చెందిన 70 గొర్రలపై న

Read More

ఢిల్లీ రోడ్లన్నీ బ్లాక్.. శింభూలో రైతులపైకి టియర్ గ్యాస్

కనీస మద్దతు ధర చట్టం చేయాలని, స్వామి నాధన్ కమిషన్ ఇచ్చిన సూచనలు అమలు చేయాలనే డిమాండ్లతో 200 రైతు సంఘాలు ఛలో ఢిల్లీ పాదయాత్ర ఈ రోజు పార్లమెంట్ ముట్టడిక

Read More

బీఆర్ఎస్ నల్గొండ సభకు పోటీగా.. కాంగ్రెస్ మేడిగడ్డ టూర్ పెట్టుకుంది: హరీష్ రావు

బీఆర్ఎస్ నల్గొండ సభకు పోటీగా కాంగ్రెస్ మేడిగడ్డ టూర్ పెట్టుకుందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారన

Read More

హెలికాప్టర్ రెడీగా ఉంది..కేసీఆర్ రావాలి : సీఎం రేవంత్ రెడ్డి

  కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు ప్రతిపక్ష నేత కేసీఆర్ రావాలని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కోరారు. ఆ ప్రాజెక్టును సందర్శించి ఆయన సూచనలు ఇవ్వాలన

Read More

రెండు లారీల్లో అక్రమంగా తరలిస్తున్న బొగ్గు సీజ్

పెద్దపల్లి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న బొగ్గును సీజ్ చేశారు సింగరేణి విజిలెన్స్ సెక్యూరిటీ సిబ్బంది. మంథని మండలం కన్నాల గ్రామ శివారులోని ఇటుకబట్టీకి

Read More

కాళేశ్వరం పై డ్యాం సేఫ్టీ వింగ్ ఇచ్చిన రిపోర్టును గత ప్రభుత్వం దాచింది : సీఎం రేవంత్ రెడ్డి

 కాకా సూచన మేరకు అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల  ప్రాజెక్టు ప్రతిపాదన చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. రీ డిజైన్ అనే బ్రహ్మపదార్దం ను బీఆర్ఎస

Read More

పాతబస్తీలో ఐటీ దాడులు..

హైదరాబాద్ పాతబస్తీలో ఐటీ దాడుల కలకలం రేగింది. కింగ్స్ ప్యాలెస్ యజమాని షా నవాజ్ ఇంట్లో ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. గతంలో షా నవాజ్ పై రెండు సార్లు ఐటీ

Read More

జేఈఈ మెయిన్స్ సెషన్ 1 ఫలితాల విడుదల

జేఈఈ మెయిన్స్ 2024 సెషన్ 1 ఫలితాలను ఎన్టీఏ(నేషనల్ టెస్ట్ ఏజెన్సీ) విడుదల చేసింది. జేఈఈ మెయిన్స్ అధికారిక వెబ్‌సైట్ లో ఫలితాలు పొందుపరిచారు. పేపర్

Read More

నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో గొలుసు చోరీ

రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో గొలుసును గుర్తు తెలియని వ్యక్తి చోరీ చేశాడు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డుపై ఒంటరిగా

Read More

మన నేవీ మాజీ అధికారులకు..ఖతార్​లో తప్పిన ఉరిశిక్ష

 కేంద్రం చొరవతో ఢిల్లీ చేరుకున్న ఏడుగురు ఆఫీసర్లు న్యూఢిల్లీ : ఖతార్‌‌లో గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన 8 మంది భారత నావికాదళ మాజీ

Read More

కేఆర్ఎంబీ తీర్మానంలోని ముఖ్యాంశాలివీ..

     పరీవాహక ప్రాంతం, కరువు ప్రభావిత ప్రాంతాలు, బేసిన్​లోని జనాభా, ఆయకట్టును ప్రామాణికంగా తీసుకుని తెలంగాణ, ఏపీల మధ్య నీటి పంపకాలు చ

Read More

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు బీఆర్ఎస్ ద్రోహం: రామ్ మోహన్

 సాగు నీటి విషయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు బీఆర్ఎస్ ద్రోహం చేసిందని పరిగి ఎమ్మెల్యే రాంమ్మోహన్ రెడ్డి అన్నారు. కొందుర్గు లక్ష్మిదేవిపల్లి ప్రా

Read More