
Adilabad
ఆర్టీసీ బస్సు ఢీకొని.. ఒకరు మృతి ..ములుగు జిల్లాలో ప్రమాదం
ములుగు, వెలుగు : ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతిచెందిన ఘటన ములుగు జిల్లా లో జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. ములుగు మున్సిపాలిటీ
Read Moreమా సమస్యలు పట్టించుకోరా?..మత్తడిగూడ వాగుపై వంతెన నిర్మించండి..గిరిజనుల ఆవేదన
వానొస్తే చాలు.. వాగు వస్తుంది.. వాగు వచ్చినప్పుడల్లా ఇబ్బంది అవుతుంది.. మాసమస్య తీర్చండి అని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం ల
Read Moreబాధిత కుటుంబాలకు ఎంపీ వంశీ కృష్ణ పరామర్శ
కోల్బెల్ట్/బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా కాసిపేట, బెల్లంపల్లి మండలాల్లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సోమవారం పర్యటించారు. ఇటీవల కాసిపేట మం
Read Moreసమస్యలు పరిష్కరించాలని ఉద్యోగులు, కార్మికుల ధర్నా
ఆదిలాబాద్టౌన్, వెలుగు: ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం ఉద్యోగులు, కార్మికులు, దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్చేస్తూ సోమవారం ఆదిలాబాద్ జిల్ల
Read Moreమంచిర్యాలలో వందే భారత్ హాల్టింగ్.
జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్, మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ రాష్ట్రంలో వచ్చే పదేండ్లలో రూ.80 వేల కోట్లతో రైల్వేల
Read Moreలంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి ..రాయిసెంటర్ల ఆదివాసీల తీర్మానం
గుడిహత్నూర్, వెలుగు: గిరిజనులుగా కొనసాగుతున్న లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం
Read Moreతెలంగాణలోని ఈ జిల్లాల్లో మరో రెండు రోజులు భారీ వర్షాలు
గత మూడు నాలుగు రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఇంకా మరో రెండు
Read Moreపత్తిచేనులో గంజాయ సాగు...62లక్షల విలువ చేసే గంజాయి సీజ్
ఆదిలాబాద్ జిల్లాలో అక్రమంగా గంజాయి సాగు జోరుగా సాగుతోంది. పత్తిచేనులో అంతరపంటగా గంజాయి సాగుచేస్తున్నారు. లక్షల విలువ చేసే గంజాయిని పోలీసులు సీజ్ చేశార
Read Moreఅనుమానాస్పదంగా... నానమ్మ, మనుమరాలు మృతి ..మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘటన
మంచిర్యాల, వెలుగు : ఓ వృద్ధురాలితో పాటు ఆమె మనుమరాలు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోపాల్వాడ ఎ క్యాబి
Read Moreహాస్టల్ భోజనంలో పురుగులు..కస్తూర్బాగాంధీ పాఠశాల విద్యార్థుల ఆందోళన
ఆదిలాబాద్ జిల్లాలో కస్తూర్బా గాంధీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులు బుధవారం (సెప్టెంబర్ 10) ఆందోళనకు దిగారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం
Read Moreధర్నాలతో హోరెత్తిన ఆదిలాబాద్ కలెక్టరేట్
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సోమవారం వివిధ సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు, ఉద్యోగులు, ప్
Read Moreప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి :మంత్రి సీతక్క
పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క ఆదిలాబాద్ టౌన్, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర పం
Read Moreతెలంగాణలో 5 లక్షల 35 వేల ఎకరాల అటవీ భూములు కబ్జా.!
తెలంగాణలో అటవీ విస్తీర్ణం 66.87 లక్షల ఎకరాలు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి జిల్లాల్లో ఎక్కువ ఆక్రమణలు వివాదాల
Read More