Adilabad

అక్కపల్లిగూడ ప్రైమరీ స్కూల్ లో ఒకే రోజు 32 మంది చేరిక

జన్నారం, వెలుగు: జన్నారం మండలం పొనకల్ పంచాయతీలోని అక్కపల్లిగూడ ప్రైమరీ స్కూల్ లో సోమవారం 32 మంది స్టూడెంట్లు అడ్మిషన్ తీసుకున్నారు. బడిబాట కార్యక్రమంల

Read More

బెల్లంపల్లిలో పర్యటించిన ఎంపీ వంశీకృష్ణ

బెల్లంపల్లి, వెలుగు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సోమవారం బెల్లంపల్లి పట్టణంలో పర్యటించారు. రాష్ట్ర అవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ఏఎంసీ చ

Read More

మా భూములు లాక్కుని అన్యాయం చేయకండి .. ఎమ్మెల్సీ ముందు కన్నీళ్లు పెట్టుకున్న పోడు మహిళలు

కాగజ్ నగర్, వెలుగు: ‘సార్ పోడు భూముల మీద ఆధారపడి బతుకుతున్నాం. మా భూముల్లో ఫారెస్టోళ్లు మొక్కలు నాటుతామని, ట్రెంచ్ కొడతామని బెదిరిస్తున్నారు, మా

Read More

ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం : ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

నస్పూర్, వెలుగు: ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని హామీలు చేస్తానని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్​సాగర్ రావు అన్నారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో మంచ

Read More

ఇయ్యాల్టి నుంచే భూభారతి .. జూన్ 20 వరకు అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు

భూ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ  మంచిర్యాల, వెలుగు: కాంగ్రెస్​ ప్రభుత్వం ధరణి స్థానంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి ఆర్

Read More

సంక్షేమానికి పెద్దపీట .. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ నెంబర్​ వన్​

ఏడాదిలోనే ఆరు గ్యారంటీలు ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో వక్తలు వెలుగు, నెట్​వర్క్: ప్రజా సంక్

Read More

తర్నం బ్రిడ్జిపై రాజకీయం .. ఎమ్మెల్యే శంకర్, మాజీ ఎమ్మెల్యే రామన్న మధ్య మాటలు యుద్ధం

వర్షాకాలం సమయంలో కూల్చివేయడంపై ప్రశ్నించిన జోగు చిన్నపాటి వర్షానికి మునిగిపోతున్న తాత్కాలిక వంతెన  మొన్న బ్రిడ్జి దాటుతుండగా ఒకరి గల్లంతు&

Read More

పార్టీ పరిస్థితిపై మీనాక్షి నటరాజన్ మీటింగ్.. నేతల మధ్య విభేదాలపై ఆరా

తెలంగాణలో పార్లమెంట్ సీట్లపై ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్షలు కొనసాగుతున్నాయి.  పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన ఆమె.

Read More

మందమర్రి బొగ్గు గనుల్లో 65శాతం ఉత్పత్తి : జీఎం జి.దేవేందర్​

వివరాలు వెల్లడించిన జీఎం దేవేందర్ కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రి ఏరియా గనుల్లో నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి టార్గెట్​ను సాధించేందుకు రోజువారీ ప

Read More

ఎన్​కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలి : ప్రజా సంఘాల నాయకులు

కటకం సుదర్శన్ వర్ధంతి సభలో వక్తలు బెల్లంపల్లి, వెలుగు: మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని, ఆపరేషన్ కగార్ పేరుతో చేస్తోన్న ఎన్

Read More

నిర్మల్​ జిల్లాలో బైక్​ దొంగల ముఠా అరెస్ట్

నిర్మల్, వెలుగు: నిర్మల్​ జిల్లాలో బైక్​ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం ఎస్పీ జానకీ షర్మిల

Read More

మందమర్రి ఏరియా సింగరేణి వర్క్​షాప్ డీజీఎంగా ధూప్​సింగ్

కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రి ఏరియా సింగరేణి వర్క్​షాప్​ కొత్త డీజీఎంగా వి.ధూప్​సింగ్​శనివారం బాధ్యతలు చేపట్టారు. ముందుగా ఆయనకు వర్క్​షాప్ ఉద్యోగులు,

Read More

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో.. సింగరేణి బెస్ట్​ ఆఫీసర్లు, వర్కర్ల ఎంపిక

కోల్​బెల్ట్, వెలుగు: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాలు, జైపూర్​ సింగరేణి పవర్​ప్లాంట్​పరిధిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన స

Read More