
Adilabad
ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలి .. రాత్రిపూట మహిళల బైండోవర్పై మండిపడ్డ ఆదివాసి సేన
దండేపల్లి, వెలుగు: మహిళలు అని కూడా చూడకుండా రాత్రి వేళ్లలో బైండోవర్ చేయడానికి ప్రయత్నించిన అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సేన మంచిర్యా
Read Moreహంగిర్గా సొసైటీకి ఉత్తమ అవార్డు .. ఉమ్మడి నిర్మల్ జిల్లా నుంచి ఎంపికైన ఏకైక సోసైటీ
మంత్రి తుమ్మల చేతుల మీదుగా అవార్డు అందుకున్న చైర్మన్, సీఈవో భైంసా, వెలుగు: నిర్మల్ జిల్లా తానూర్మండలం హంగిర్గా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ర
Read Moreలక్సెట్టిపేటలో అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇస్తాం : ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
లక్సెట్టిపేట వెలుగు: అర్హులైన లబ్ధిదారులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మంగళవారం లక్సెట్టిపేటల
Read Moreనాగాలు చేస్తే ఉద్యోగ భద్రత ఉండదు : జీఎం దేవేందర్
గైర్హాజరు ఉద్యోగులకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ కోల్బెల్ట్, వెలుగు: సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు రెగ్యులర్గా డ్యూటీలు చేయాలని, నాగాలు
Read Moreనిజామాబాద్ జిల్లాలో ఆవుల ఎదురు దాడిలో చిరుతపులి పరార్
భయంతో చెట్టెక్కిన పశువుల కాపరి నిజామాబాద్ జిల్లా బస్వాపూర్ పరిధిలో ఘటన కోటగిరి,వెలుగు: నిజామాబాద్ జిల్లాలో మేతకు వెళ్లిన ఆవులపై చిరుతప
Read Moreమా భూములు లాక్కుంటే బతుకుడెట్లా .. ఆసిఫాబాద్ జిల్లాలో ఫారెస్ట్ ఆఫీసర్లను నిలదీసిన పోడు రైతులు
రీ ట్రైవ్ లో భాగంగా మొక్కలు నాటిన అటవీ సిబ్బంది ఉపాధి కోల్పోతున్నామని వాగ్వాదానికి దిగిన బాధితులు కాగజ్ నగర్, వెలుగు: “దశాబ్దాలు
Read Moreపేదలకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలి : సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా
ఆసిఫాబాద్, వెలుగు: దేశంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రధాని మోదీ నాయకత్వంలో 117 ఆస్పిరేషన్ బ్లాక్స్ ను ఏర్పాటు చేశామని కేంద్ర కార్పొరేట్వ్యవహారా
Read Moreమోదీ పాలనలో దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి : రామచందర్ రావు
కోదాడ, వెలుగు : ప్రధాని మోడీ నేతృత్వంలో విద్య, వైద్యం , రక్షణ, ఆర్థిక, టెక్నాలజీ రంగాల్లో రికార్డు స్థాయిలో అభివృద్ధి దశకు చేరి ప్రపంచంలోనే దేశం
Read Moreసెక్యూరిటీ గార్డులపై దాడికి పాల్పడిన ఐదుగురు దొంగల అరెస్ట్
నస్పూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఏరియాలోని ఆర్కే– -5 బొగ్గు గని వద్ద సెక్యూరిటీ గార్డులపై రాళ్లతో దాడికి పాల్పడిన ఐదుగురు
Read Moreలింబుగూడలో విషాదం : చదువు ఇష్టంలేదని ఇంటర్ స్టూడెంట్ సూసైడ్
కాగజ్ నగర్, వెలుగు: చదువుకోవడం ఇష్టం లేదని ఇంటర్ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలంలో జరిగింది. ఎస్ఐ
Read Moreఆ ఊరికి శాపంగా ధరణి .. అసైన్డ్గా మారిన కంజర గ్రామస్తుల పట్టా భూములు
1000 ఎకరాల భూముల రైతులకు తిప్పలు నిలిచిపోయిన క్రయవిక్రయాలు ఇబ్బందులు పడుతున్న 312 కుటుంబాలు భూభారతిలోనూ పరిష్కారం కాని సమస్య నిర్మల్, వె
Read Moreకన్నెపల్లి మండలంలో డీజిల్లో నీరు.. వాహనదారుల ఆందోళన
బెల్లంపల్లి రూరల్, వెలుగు: కన్నెపల్లి మండలం టేకులపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఓ బంక్లో డీజిల్లో నీరు రావడంతో వాహనదారులు ఆందోళనకు దిగారు. టేకులపల్లి
Read Moreమంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ లీడర్లు
చెన్నూరు, వెలుగు: రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలో కోటపల్లి మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్యూత్ కార్యకర్తలు, లీడర
Read More