
Adilabad
ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించండి .. ప్రజావాణిలో కలెక్టర్ల ఆదేశం
నిర్మల్, వెలుగు: ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో జ
Read Moreమా ఊరికి కరెంట్ ఎప్పుడొస్తది .. నాయకపు గూడ గ్రామస్తుల వినూత్న నిరసన
పోల్స్ వేసేందుకు అనుమతించని ఫారెస్ట్ శాఖ ఆసిఫాబాద్, వెలుగు: స్వతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా తమ ఊరికి ఇప్పటికీ కరెంట్సౌకర్యం లే
Read Moreమంచిర్యాల జిల్లాలో టీబీ పేషెంట్లకు ప్రత్యేక అబులెన్సుల్లో సేవలు
మంచిర్యాల, వెలుగు: జిల్లాలో ఓల్డ్ ఏజ్ హోమ్స్ భవన కార్మికులకు హెచ్ఐవీ, టీబీ పేషెంట్లకు పది రోజుల పాటు ప్రత్యేక అంబులెన్సుల్లో సేవలందిస్తామని మంచిర్యాల
Read Moreఇందారంలో ఇసుక రీచ్ ప్రారంభం
జైపూర్, వెలుగు: మండలంలోని ఇందారంలో గోదావరి నది బ్రిడ్జి వద్ద ఇసుక రీచ్ ను మైనింగ్ ఏడీ జగన్ మోహన్ రెడ్డితో కలిసి కలెక్టర్ కుమార్ దీపక్ సోమవారం ప్రారంభి
Read Moreఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చొరవతో తీరిన నీటి కష్టాలు
కోటపెల్లి, వెలుగు: మండలంలోని సెట్పల్లి ఎస్సీ కాలనీలో కొంత కాలంగా నెలకొన్న తాగునీటి ఇబ్బందులు తొలగిపోయాయి. తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని.. బోరు వే
Read Moreరూ.8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని కేసీఆర్ ఆగం చేసిండు : వివేక్ వెంకటస్వామి
కాళేశ్వరం, మిషన్ భగీరథ నిధుల దుర్వినియోగం బీఆర్ఎస్ సింగరేణిలో 60వేల ఉద్యోగాలు తీసేసింది అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తం క్
Read Moreఆదిలాబాద్ జిల్లాలో కలకలం .. రోడ్డుపైన మనిషి పుర్రె, ఎముకలు
నేరడిగొండ, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలో మని షి పుర్రె, ఎముకలు కనిపించి కలకలం రేపాయి. నేరడిగొండ మండలం నారాయణపూర్ గ్రామ శివారులో రోడ్డు పక్కన సోమవారం గుర్
Read Moreబెల్లంపల్లిలో మ్యాంగో మార్కెట్ ప్రారంభం .. తీరిన మామిడి రైతుల కష్టాలు
ఇద్దరు ట్రేడర్లకు లైసెన్సులు ఇచ్చిన అధికారులు టన్నుకు రూ.50 వేల చొప్పున ధర చెల్లింపు గతంలో నాగపూర్ మార్కెట్లో అమ్మకాలు అక్కడ కమీషన్ ఏ
Read Moreఇయ్యాల (ఏప్రిల్ 28న) ఆదిలాబాద్ కలెక్టరేట్లో ప్రజావాణి రద్దు
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఆదిలాబాద్కలెక్టర్ రాజర్షి షా ఆదివారం ఒక ప్ర
Read Moreనిర్మల్ జిల్లాలో డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డ వంద మంది మైనర్లు
పోలీసుల స్పెషల్ డ్రైవ్.. కౌన్సెలింగ్ నిర్మల్, వెలుగు: రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా నిర్మల్ఎస్పీ జానకి షర్మిల స్పెషల్ఫోకస్పెట్టార
Read Moreజన్నారం గ్రామంలో ధాన్యం కొనాలని రైతుల రాస్తారోకో
జన్నారం, వెలుగు: వరి ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ జన్నారం మండలంలోని ఇందన్ పల్లి గ్రామ రైతులు ఆదివారం రాస్తారోకో చేశారు.
Read Moreబాధిత కుటుంబాలకు అండగా ఉంటా : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
కోల్బెల్ట్, వెలుగు: ఆపదలో ఉన్న బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం సాయంత్రం మంచిర్యాల
Read Moreఐదు ప్రమాదాల్లో ఆరుగురు మృతి
సిరిసిల్ల జిల్లాలో బైక్, కారు ఢీ.. ఇద్దరు మృతి సూర్యాపేట, సంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒకొక్కరు..
Read More