AP High Court
మే 12న జీవో నంబరు ఒకటిపై ఏపీ హైకోర్టు తీర్పు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 2వ తేదీన తీసుకొచ్చిన జీవో నంబరు ఒకటిని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై శుక్రవారం (మే 12వ తేదీ) హైకోర్టు త
Read Moreసుప్రీంకోర్టుకు రాజధాని రైతులు.. ఆర్ 5 జోన్ వివాదం ముడిపడేనా?
జీవో నెంబరు 45పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న రైతుల పిటీషన్ను ఏపీ హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. ఆర్5 జోన్పై సుప్రీంకోర్టును
Read MoreR5 జోన్ లో ఇళ్ల స్థలాల కేటాయింపు.. ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఏపీ ప్రభుత్వం అమరావతిలో పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి సిద్ధమైంది. ఇటీవల R5 జోన్ లో ఇళ్ల స్థలాల కేటాయింపు, జీవో 45పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని దాఖలై
Read Moreఅమరావతి రాజధాని భూ కుంభకోణం.. సమీక్ష చేయడం ప్రభుత్వాల బాధ్యత
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బతగిలింది. ఆయనప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి విషయంలో తీసుకున్ననిర్ణయాలపై విచారణను కొనసాగించడ
Read Moreజీవో నెంబర్ 1 పిటిషన్ పై ఏప్రిల్ 24న విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఆర్టీ నంబర్ 1 కేసు సుప్రీంకోర్టుకు చేరింది. జీఓ ఆర్టీ నెంబర్ 1పై ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్ప
Read MoreAndhra pradesh : కోర్టు ధిక్కరణ.. ఐఏఎస్, ఐఆర్ఎస్కు జైలు శిక్ష
ఉన్నతాధికారులకు జైలు శిక్ష విధించిన ఏపీ హైకోర్టు కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఇద్దరు ఉన్నతాధికారులకు ఏపీ హైకోర్టు జైలు శిక్ష విధించింది. సర్వీ
Read Moreరామోజీరావు, ఏపీ సర్కారుకు సుప్రీం నోటీసులు
మార్గదర్శి చిట్ ఫండ్ కేసు న్యూఢిల్లీ, వెలుగు : మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో రామోజీరావుకు, ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు ఇచ్చ
Read Moreరాజధాని అవసరాలకు తప్ప వేరే వాటికి భూములు ఇవ్వొద్దు
ఏపీ మూడు రాజధానులు, సీఆర్డీయే రద్దు పిటిషన్లపై హైకోర్టు తీర్పు చెప్పింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని క్లారిటీ ఇచ్చింద
Read Moreసినిమా టికెట్ల రేట్ల తగ్గింపు జీవో రద్దు
అమరావతి : సినిమా టికెట్ల ధరల తగ్గింపు విషయంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. టికెట్ రేట్లు తగ్గిస్తూ ఇచ్చిన జీవోను ఉన్నత న్యాయస్థా
Read Moreఏపీ మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ
మూడు రాజధానుల బిల్లుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును జగన్ సర్కార్ ఉపసంహరించుకోవడానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని హైకోర్టుక
Read Moreటీటీడీ బోర్డు సభ్యులకు హైకోర్టు నోటీసులు
18 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ నోటీసులు జారీ చేసిన హైకోర్టు అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డులో 24 మందిని నియమిస్తూ ప్రభుత్వ
Read Moreప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు తొలగిస్తున్నాం
హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం అమరావతి: ప్రభుత్వ కార్యాలయాల భవనాలకు పార్టీ రంగులు తొలగిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత
Read Moreఉపాధి హామీ బిల్లులు వడ్డీతో సహా చెల్లించాలి
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం అమరావతి: ఉపాధి హామీ పథకం కింద బిల్లులను వడ్డీతో సహా చెల్లించాలంటూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. బకాయిలన్నీ నాలుగు
Read More












