ap news
మూడు తులాల బంగారం కోసం ఎంత పని చేశార్రా..! ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో హత్య చేసి అక్కడే పూడ్చిపెట్టారు
నల్గగొండ: నల్లగొండ జిల్లా హాలియాలో రెండు రోజుల క్రితం వృద్ధురాలి దారుణ హత్య జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనసూయమ్మ ( 65) అనే వృద
Read Moreపాపం.. ఇంత సంతోషం ఆవిరైంది.. బెంగళూరులో విషాద ఘటన
బెంగళూరు: దక్షిణ బెంగళూరు జిల్లా కనకపుర తాలూకాలో విషాద ఘటన జరిగింది. ప్రతిభ అనే 32 ఏళ్ల వివాహిత మృతదేహం ఆమె ఇంట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్లో లభ్యమైంది.
Read Moreతిరుపతి లడ్డూకు కల్తీ నెయ్యి కేసులో చార్జ్షీట్.. 24 మందిని నిందితులుగా గుర్తించిన సిట్
తిరుపతి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో స్పెషల్ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) శుక్రవారం నెల్లూరు ఏసీబీ కోర్ట
Read Moreఈ సారి రాకపోతే జైలుకే: దగ్గుబాటి ఫ్యామిలీపై నాంపల్లి కోర్టు సీరియస్
హైదరాబాద్: దగ్గుబాటి ఫ్యామిలీపై నాంపల్లి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తారని మండిపడింది. సెలబ్రిటీలకు అయితే ఒక న
Read Moreజగన్ కు లిక్కర్ స్కాం గురించి తెలిసి ఉండదు: విజయసాయి రెడ్డి
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణ అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి. జగన్ కు లిక్కర్ స్కాం గురించి తెలిసి ఉండదని... ఒకవేళ తెల
Read Moreదావోస్ లో ఇంట్రెస్టింగ్ సీన్.. సీఎం రేవంత్ ను సన్మానించిన లోకేష్..
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ అంతర్జాతీయ వేదికపై
Read Moreసంక్రాంతికి రూ. రెండువేల కోట్లు చేతులు మారాయి... ప్రభుత్వమే పందాలను ప్రోత్సహించింది: వైఎస్ జగన్
గురువారం ( జనవరి 22 ) మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఏపీలో సంక్రాంతి సందర్భంగా రూ. 2 వేల కోట్ల
Read Moreతిరుపతిలో పిల్లల కిడ్నాప్ ముఠా.. నిందితుల కోసం స్పెషల్ టీమ్
ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో కిడ్నాప్ కలకలం రేగింది. ఓ చిన్నారిని ( 13 నెలల పాప) ఇరుగు పొరుగు వారు అపహరించారని పోలీసులు గుర్తించారు. ఈఘటనకు
Read Moreఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం.. సిరివెళ్లలో అగ్నికి ఆహుతైన AR BC VR ప్రైవేట్ ట్రావెల్స్..
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారి (NH 40)పై శిరివెళ్ళ మెట్ట దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈప్రమ
Read Moreజనవరి 25న రథసప్తమి.. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కీలక ఆదేశాలు
జనవరి 25న రథసప్తమి సందర్భంగా తిరుమలలో ఏర్పాట్లపై తిరుమలలోని అన్నమయ్య భవన్ లో జరిగిన సమీక్ష సమావేశంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు టీటీడీ ఈవో అన
Read Moreఏడాదిన్నర పాటు ప్రజల్లోనే ఉంటా.. పాదయాత్రపై జగన్ కీలక వ్యాఖ్యలు..
వైసీపీ అధినేత జగన్ పాదయాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తానని.. ఏడాదిన్నర పాటు ప్రజల్లోనే ఉంటానని అన్నారు. ఇకపై ప్రతి వారం
Read Moreతిరుమలలో కల్యాణ వేదికకు విశేష స్పందన.. ఇప్పటి వరకు ఎన్ని వివాహాలు అయ్యాయంటే...
తిరుమల కల్యాణవేదికకు నూతన వధూవరుల నుండి విశేష స్పందన వస్తోందని తెలిపింది టీటీడీ. టీటీడీ 2016 ఏప్రిల్ 25వ తేదీ నుండి తిరుమల పాపావినాశనం రోడ్డులోని కళ్య
Read Moreచిత్తూరు జిల్లాలో అనుమానాస్పద స్థితిలో ఏనుగు మృతి
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో ఏనుగు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. గంగవరం మండలం కల్లుపల్లి అటవీ ప్రాంతం సమీపంలో పొలాల్లో ఓ ఏనుగు మృతి చె
Read More












