ap news
హైదరాబాద్ సిటీలో ఈ ఏరియాల్లో 18 గంటల పాటు నీళ్లు బంద్
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే సింగూరు ప్రాజెక్టుకు సంబంధించి పెద్దపూర్ నుంచి సింగూర్ వరకు ఉన్న 1600 ఎంఎం డయా ఫేజ్-3
Read Moreజననాయగన్ విడుదల వాయిదా.. టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్న థియేటర్లు !
సెన్సార్ బోర్డ్ నుంచి సర్టిఫికెట్ రాకపోవడంతో విజయ్ జననాయగన్ సినిమా విడుదల వాయిదా పడింది. తమిళనాడులో సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమా విడుదల కావాల్స
Read Moreఊటీలో 100 అడుగుల లోతున్న లోయలో పడిన బస్సు
ఊటీ: తమిళనాడులోని ఊటీ సమీపంలో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు 100 అడుగుల లోయలో పడింది. డ్రైవర్ డ్రైవింగ్పై నియంత్రణ కోల్పోవడంతో బస్సు అదుపు తప్పి ఇలా లో
Read Moreబతికి ఉన్న గొర్రెలు, మేకల రక్తం తీసి క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నారా..?
హైదరాబాద్: హైదరాబాద్ సిటీలో బతికి ఉన్న గొర్రెలు, మేకల నుంచి రక్తం తీసి వ్యాపారం చేస్తున్న మాఫియా గురించి షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. గొర్రె
Read Moreరాజాసాబ్ ప్రీమియర్ షో టికెట్.. ఏపీలో వెయ్యి రూపాయలు.. జీవో విడుదల
మారుతి, ప్రభాస్ కాంబోలో తెరకెక్కిన సినిమా ’ది రాజా సాబ్‘. ఈ సినిమా టికెట్ రేట్ల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ
Read Moreకాలుష్య పరిశ్రమ వద్దే వద్దు.. భిక్కనూరు బంద్ సక్సెస్
భారీ బందోబస్తు మధ్య ప్రజాభిప్రాయ సేకరణ వ్యతిరేకించిన యువత, మహిళలు, గ్రామాల ప్రజలు కామారెడ్డి: భిక్కనూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేయతలపెట్టిన
Read Moreశ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు.. జనవరి 12 నుంచి 18 వరకు ఈ సేవలు నిలిపివేత..
ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో జనవరి 12 నుంచి 18 వరకు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి.పాంచాహ్నిక దీక్షతో 7 రోజులపాటు మకర సంక్
Read Moreభక్తులకు అలర్ట్: ఈ రూట్లలో శ్రీశైలం పాదయాత్రపై నిషేధం.. ఎప్పటివరకంటే.. ?
ఏపీలోని నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ లో 2026 సంవత్సరానికి సంబంధించి అఖిల భారత పులుల గణన ప్రారంభం అయ్యింది. ఈ క్రమంలో శ్రీశైలం పాదయాత్రపై తాత్క
Read Moreగన్నవరం ఎయిర్ పోర్టును కప్పేసిన మంచు.. శంషాబాద్ లో ఢిల్లీ-విజయవాడ ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
మంగళవారం ( జనవరి 6 ) గన్నవరం ఎయిర్ పోర్టును మంచు కప్పేయడంతో ఢిల్లీ నుంచి విజయవాడ రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం శంషాబాద్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యి
Read Moreతిరుమల పరకామణి కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. ఆ అధికారులపై క్రిమినల్ కేసుకు ఆదేశాలు..
ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపిన తిరుమల పరకామణి చోరీ కేసులో కీలక పరిణామ చోటు చేసుకుంది. మంగళవారం ( జనవరి 6 ) ఈ కేసు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చ
Read Moreతిరుమల : వారం రోజుల్లో శ్రీవారి హుండీ ఆదాయం రూ.28.69 కోట్లు..
కలియుగ వైకుంఠం తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు వైభవంగా కొనసాగుతున్నాయి... 8వ రోజు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. దేశం నలుమూలల నుం
Read Moreతెలంగాణలో కాళేశ్వరం కడితే.. నేను అడ్డుపడలేదు.. తెలుగు రాష్ట్రాల మధ్య ఐక్యత కావాలి: సీఎం చంద్రబాబు
సోమవారం ( జనవరి 5 ) మూడవ ప్రపంచ తెలుగు మహాసభల వేదికపై మాట్లాడుతూ ఏపీ, తెలంగాణ మధ్య ఉన్న నదీ జలాల వివాదంపై స్పందించారు సీఎం చంద్రబాబు. ఉమ్మడి ఏపీ
Read Moreతిరుమలలో రికార్డ్ స్థాయిలో హుండీ ఆదాయం.. శనివారం ( జనవరి 3 ) ఒక్కరోజే రూ. ఐదు కోట్లు..
కలియుగ వైకుంఠం తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నారు భక్తులు. కొత్త ఏడాది ప్
Read More












