
AP
అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ రైతుల ధర్నా
ఏపీకి మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందన్న సీఎం జగన్.. వ్యాఖ్యలపై అమరావతి రైతుల మండిపడుతున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ మందడం, వెలగపూడి, తుళ
Read Moreఏపీ, తెలంగాణ బార్ కౌన్సిల్స్ కు సుప్రీం నోటీసులు
ఏపీ, తెలంగాణ బార్ కౌన్సిల్స్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు ఏర్పాటుపై బార్ కౌన్సిల్ ఎన్నికలు జరగడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ
Read Moreస్కూల్ బస్సు లో మంటలు విద్యార్థులు సురక్షితం
ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. స్కూలు బస్సు దగ్ధమైన ఘటనలో ప్రమాదం తప్పింది. శుక్రవారం దేవరపల్లి మండలం గ
Read Moreగట్టిగ అరిస్తే గడ్డిపరక సింహం కాదు
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే రోజా. చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడా.. పనికిమాలిన నాయకుడా అంటూ విమర్శించారు. . ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స
Read Moreఏపీ అసెంబ్లీ సమావేశాలు: పీపీఏలపై సభలో రగడ
ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ్టి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని స్పీకర్ తమ్మినేని సీత
Read Moreఏపీలో దశలవారీగా మద్యపాన నిషేధం అమలుకానుందా..!
సీఎంగా గెలిచినప్పట్నుంచే లిక్కర్ బ్యాన్ పై ఫొకస్ పెట్టిన జగన్.. కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుమ్మట్లు సమాచారం. ఈ క్రమంలోనే లిక్కర్ రేట్స్ పెంచారు. వైన్
Read Moreస్కూల్ నుంచి వస్తుండగా..బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచార యత్నం
శ్రీకాకుళం జిల్లాలో బాలికపై అత్యాచార యత్నం చేశాడు ఓ ఆటో డ్రైవర్. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ బాలికను రోడ్డు పక్కన తోటలోకి లాక్కెళ్లేందుకు ప్రయత్నం చేశా
Read Moreదిశ నిందితుల ఎన్ కౌంటర్ పై విద్యార్థినిల సంబురాలు
దిశ హత్యాచార కేసు నిందితుల ఎన్కౌంటర్పై తెలుగు రాష్ట్రాల్లో మహిళలు హర్షం వ్యక్తం చేశారు. దిశ కేసులో న్యాయం జరిగిందంటూ గుంటూరులో మహిళలు, విద్యార్థినుల
Read Moreఏపీలో లిక్కర్ రేట్లు పెంపు
అమరావతి, వెలుగు: ఏపీ మద్యం ధరలు భారీగా పెరిగాయి. దశలవారీ మద్య నిషేధం అమలులో భాంగా జగన్ సర్కారు మద్యంపై అదనపు పన్ను విధించింది. శుక్రవారం నుంచి కొత్త ర
Read Moreలిటరసీలో తెలంగాణకు లాస్ట్ నుంచి నాలుగో స్థానం
రాష్ట్రంలో లిటరసీ 72.8 22 రాష్ట్రాల్లో కింది నుంచి 4వ స్థానం తొమ్మిదేండ్లలో పెరిగిన లిటరసీ 6.26 శాతమే ఆడోళ్లు వెయ్యికి 984 మందే.. కేరళ టాప్, ఏపీ లాస్ట
Read Moreముత్తూట్ ఫిన్కార్ప్..తెలుగు రాష్ట్రాల్లో 60 కొత్త బ్రాంచ్ లు
హైదరాబాద్, వెలుగు : రెండు తెలుగు రాష్ట్రాలలో కొత్తగా 60 బ్రాంచ్లు పెట్టాలని బంగారంపై అప్పులిచ్చే ముత్తూట్ ఫిన్కార్ప్ నిర్ణయించుకుంది. తెలంగా
Read Moreఅవినీతిపై సర్వే: దక్షిణ భారతంలో తెలంగాణ టాప్.. ఏపీ కొంచెం బెటర్
తెలంగాణలో ప్రభుత్వ ఆఫీసుల్లో లంచం ఇచ్చినోళ్లు 67% ఆలిండియాలో తెలంగాణకు 5వ స్థానం.. ఏపీకి 13వ ప్లేస్ దేశంలో టాప్ రాజస్థాన్.. తర్వాత బీహార్, జార్ఖండ్,
Read More