
AP
ఏపీలో జూడాల సమ్మె విరమణ
ఏపీలో గత వారం రోజులుగా సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. ఉన్నతాధికారులకు ,జూనియర్ డాక్టర్లకు మధ్య చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమిస్త
Read Moreనేడు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్
అమరావతి, వెలుగు: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు.రెండ్రోజుల పర్యటనలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ,
Read Moreఉమాకు అధికార మదం ఇంకా పోలేదు: పేర్నినాని
టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వర రావుపై వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమాకి పదవి పోయినా.. అధికార మదం ఇంకా పోలేదన్న నాని.. సీఎం YS
Read Moreఅటు దోస్తీ… ఇటు కుస్తీ
నదీ జలాల వినియోగంపై వింత పరిస్థితి గోదావరి-కృష్ణా లింక్కు తెలంగాణ, ఏపీ సర్కార్ల ఆలోచన ముఖ్యమంత్రులు, ఇంజనీర్ల స్థాయిలో చర్చలు కృష్ణా ట్రిబ్యునల్లో
Read Moreనీటి కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం నిజమే…
హైదరాబాద్, వెలుగు:నీటి వాటాల కేటాయింపుల్లో తెలంగాణాకు అన్యాయం జరిగిన మాట నిజమేనని, దానిని సరిద్దిద్దాల్సిన బాధ్యత ట్రైబ్యునల్పై ఉందని సీడబ్ల్యూసీ మా
Read Moreవిభజన సమస్యలపై 8న మీటింగ్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, ఏపీల మధ్య ఉన్న విభజన తగవులను తేల్చుదాం రమ్మంటూ రెండు రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆహ్వానం పంపింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం
Read MoreAPFDC ఛైర్మన్ గా నటుడు అలీ
ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్(APFDC) గా హాస్యనటుడు అలీ నియమితులయ్యారు. దీనికి సంబంధించి జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వ
Read Moreఏపీలో మూతబడ్డ అన్నక్యాంటీన్లు…
ఏపీలో అన్న క్యాంటీన్లకు ఆదీలోనే ఎదురు దెబ్బ తగిలింది. కర్నూలు జిల్లా ఆదోనిలో అన్న క్యాంటీన్లు మూతపడ్డాయి. రెండు రోజులుగా అన్న క్యాంటీన్లు తెరవడం లేదు
Read Moreరిజర్వేషన్లు రద్దు చేయడంపై మాజీ హోంమంత్రి ఆగ్రహం
ఏపీ ప్రభుత్వం కాపుల రిజర్వేషన్లు రద్దు చేయడంపై మాజీ హోంమంత్రి చిన రాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు కేటాయించిన 10శాతం రిజ
Read Moreఏపీ అసెంబ్లీలో కేసీఆర్ గురించి చర్చ
ఆయన మంచి మనిషి, ముందడుగు వేశారు తెలంగాణ నుంచి నీళ్లు రాకుంటే ఏపీకే కష్టం: జగన్ ఎగువ రాష్ట్రాన్ని నమ్మితే నష్టపోతాం సీఎంలు మారితే భవిష్యత్లో ఇబ్బందు
Read Moreఅసెంబ్లీ సీట్ల పెంపుపై ఈసీకి హోంశాఖ నోట్
హైదరాబాద్, వెలుగు: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కసరత్తు కొనసాగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తోపాటు సిక్కిం, జమ్మూకాశ్మీర్ రాష్ర్టాల వి
Read Moreక్షేమంగా ఇంటికి చేరిన కిడ్నాపైన బాలుడు
తూర్పుగోదావరి జిల్లా మండపేటలో సోమవారం కిడ్నప్ కు గురైన బాలుడు జషిత్ క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. పోలీసుల నిఘా పెరగడం… తప్పించుకోలేమన్న భయంతో బాలుడిని
Read Moreఏపీ అసెంబ్లీ: ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఇవాళ(మంగళవారం) సభ ప్రారంభమైనప్పటి నుంచే గందరగోళం సృష్టించారు టీడీపీ ఎమ్మెల్యేలు. దీంతో డిప్యూటీ స్పీకర్ కోన ర
Read More