
AP
వారంతా దిక్కుమాలిన ఎమ్మెల్యేలు.. అదో దిక్కుమాలిన పార్టీ: జగన్
ఏపీ అసెంబ్లీ మూడో రోజు కూడా గొడవలతోనే ప్రారంభమయింది. సభలో గొడవ చేస్తున్న టీడీపీ శాసన సభ్యులను ఉద్దేశించి.. వారంతా దిక్కుమాలిన ఎమ్మెల్యేలని.. అదో దిక్క
Read Moreమధ్యాహ్న భోజనం పథకానికి కొత్తపేరు జగనన్న గోరుముద్ద
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కూళ్లలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు చేస్తున్నట్లు తెలిపారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మంగళవారం అసెంబ్లీలో అ
Read Moreమూడు రాజధానులకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల నిర్ణయం బోగస్ విధానమన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు. రాజధాని విషయంలో ఏపీకి కేంద్రం ఎలాంటి అనుమతి ఇవ్వలేద
Read Moreచరిత్రలో ఇలా ఎక్కడా జరగలేదు
శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును టీడీపీ అడ్డుకోవాలని చూస్తుందన్నారు సీఎం జగన్. ఎస్సీ కమిషన్ బిల్లును కూడా అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. టీడీపీ సభ్య
Read Moreటీడీపీ ఎమ్మెల్యేలకు మంత్రి అనిల్ సవాల్
వచ్చే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పొత్తులు లేకుండా పోటీ చేసే దమ్ముందా అని టీడీపీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలకు మంత్రి అనిల్ సవాల్ విసిరారు. ఎన్న
Read Moreఉన్నకాడికి దోచేసి సేవ్ అమరావతా?
మూడు రాజధానులకు రాష్ట్రం మొత్తం మద్దతిస్తుందన్నారు వైసీపీ ఎమ్మెల్యో రోజా. కేవలం చంద్రబాబు భజన బ్యాచ్ మాత్రమే వ్యతిరేకిస్తుందన్నారు. అసెంబ్లీలో వికేంద్
Read Moreరాజధాని రగడ… హైపవర్ కమిటీ రిపోర్ట్ కు కేబినెట్ ఆమోదం
ఉత్కంఠగా సాగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.రాజధానిపై హైపవర్ కమటీ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
Read Moreకృష్ణా, గోదావరి జల వివాదంకు తెరపడ్తదా?
నీళ్ల పంచాయితీకి తెరపడ్తదా? కృష్ణా, గోదావరి జల వివాదాలపై రేపు ఢిల్లీలో మీటింగ్ హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, ఏపీ మధ్య నదీ జల వివాదాల పరిష్కారం
Read Moreఏపీ కాంగ్రెస్ చీఫ్ గా శైలజానాథ్
కాంగ్రెస్ పార్టీ ఏపీలో కీలక మార్పులు చేసింది. ఏపీ పీసీసీ చీఫ్ గా మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ను నియమించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తులసి రెడ్డ
Read Moreఎదురు చూపుల్లో సంక్రాంతి ‘పందెం రాయుళ్లు’
అమరావతి: సంక్రాంతి అంటే సూర్యుడి గమనం మారే సమయానికి సూచిక.. పంట ఇంటికి చేరిన సంబరంలో రైతన్నలు.. ధాన్య రాశులు, సిరి సంపదల కళకళలు.. తెలుగు లోగిళ్లలో కొత
Read Moreముగిసిన ముఖ్యమంత్రుల భేటీ.. పలు అంశాలపై ఏకాభిప్రాయం
విభజన సమస్యలను త్వరగా పరిష్కరించుకోవాలని తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు నిర్ణయించారు. కృష్ణా ఆయకట్టుకు గోదావరి జలాలను అందించేలా ఉమ్మడి ప్రాజెక్ట్ చేపట్టను
Read Moreతుళ్లూరులో యువకుడి ఆత్మహత్యాయత్నం
ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఆ ప్రాంత రైతులు నిరసనలకు దిగారు. రైతులు చేస్తున్న ఆందోళనలు 25వ రోజుకి చేరాయి. ఒకపక్క రైతుల అర
Read Moreచంద్రబాబు ఇంటి దగ్గర భారీగా మోహరించిన పోలీసులు
TDP అధినేత చంద్రబాబు ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఆయన కుమారుడు మాజీ మంత్రి లోకేశ్… TDP ఆఫీసుకి వెళ్లకుండా ఆయన వెళ్లే దారిలో ముళ్ల కంచెలు, బారికేడ్ల
Read More