
AP
ఏపీలో 161 కి చేరిన కరోనా కేసులు
గత మూడు రోజులుగా ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కొత్తగా మరో 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ(శుక్రవారం) ఉదయం 10 గంటల వరకు ఏపీలో కరో
Read Moreఏపీలోకొత్తగా 21 పాజిటివ్.. 132 కు చేరిన కరోనా కేసులు
తెలుగు రాష్ట్రాల్లో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరుగుతుంది. ఏపీలో నిన్నఒక్కరోజే(బుధవారం) 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా ఇవాళ (గురువ
Read Moreఏపీలో 111కి పెరిగిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. బుధవారం ఒక్క రోజే 67 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఎక్కువ మంది ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్లో జ
Read Moreఏపీలో కొత్తగా 17 కేసులు…40కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు 40కి చేరాయి. కేవలం 12 గంటల్లో 17 కొత్త కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం కరోనాపై
Read Moreమరో ఇద్దరికి పాజిటివ్..ఏపీలో 23 కు చేరిన కరోనా కేసులు
కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఏపీలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ కాకినాడ సిటీకి చెందిన 49 ఏళ్ల వ్యక్తికి, రాజమండ్రి
Read Moreఒకే రోజు ఆరుగురికి..ఏపీలో 19కి చేరిన కరోనా కేసులు
ఏపీలో ఒక్కరోజేఆరుగురికి కరోనా పాజిటివ్ గా తేలిం ది.దీంతో కరోనా కేసుల సంఖ్య 19కి చేరింది. శనివారం ప్రకాశం జిల్లాలో మూడు, విజయవాడ, గుంటూరు, కర్నూలు జిల్
Read Moreఏపీలో మూడు సార్లు ఉచితంగా రేషన్
లాక్డౌన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద ప్రజలకు మూడుసార్లు ఉచిత రేషన్ సరుకులు అందించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇవాళ(శనివారం) ఆ రాష్ట్ర
Read Moreఏపీలో 13కు చేరిన కరోనా కేసులు
అమరావతి, వెలుగు: ఏపీలో మరో 2 కరోనా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం విశాఖపట్నం, గుంటూరులో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. విశాఖపట్నంలో వైరస్ సోకిన బాధితుడి కు
Read Moreకరోనా పర్యవేక్షకులుగా ఏపీకి నిర్మలా, తెలంగాణకు కిషన్ రెడ్డి
కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్డౌన్ విధించింది. చాలా రాష్ట్రాల్లో ఇది విజయవంతంగా అమలవుతోంది. ఈ క్రమంలో వైర
Read Moreమూడు రాష్ట్రాలకు బన్నీ రూ.1.25 కోట్ల విరాళం
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నేపథ్యంలో పేద,మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో సెలబ్రిటీలు,రాజకీయ ప్రముఖులు ప్రభుత్వాలకు తమ వంతు సాయం
Read Moreఖైదీలకు కరోనా సోకకుండా తాత్కాలిక బెయిల్, పెరోల్
కరోనాను కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వివిధ జైళ్లలో ఉన్న ఖైదీలకు కరోనా సోకకుండా ప్రభుత్వం చర
Read Moreఏపీలోకి రావాలంటే 2 వారాలు క్వారంటైన్ లో ఉండాలి
తెలంగాణ నుండి భారీగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వరాష్ట్రానికి వెళ్తుండడంతో ఏపీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ బార్డర్లో అడుగుపెట్టాలంటే ముందుగా రె
Read More6 నుంచి 9వ తరగతి వరకు పరీక్షలు లేకుండానే ప్రమోట్
కరోనాను కట్టడి చేయడంలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంద
Read More