
AP
బస్సులన్నీ ఫుల్.. పండక్కి పోయేదెట్ల?
ఇప్పటికే ఫుల్ అయిన రైళ్లు, బస్సులు నెల ముందే రిజర్వేషన్లు అడ్డగోలుగా చార్జీలు పెంచిన ప్రైవేట్ ట్రావెల్స్ స్పెషల్ సర్వీసుల కోసం ప్రయాణికుల ఎదురుచూపులు
Read Moreపేద ప్రజల కోసం YSR ఆరోగ్యశ్రీ
పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇందులో భాగంగా ఇవాళ పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో వైఎస్ఆర్ ఆర
Read Moreరాజధానిని మార్చే అధికారం మీకు ఎవరిచ్చారు: చంద్రబాబు
రాజధానిని మార్చే అధికారం మీకు ఎవరు ఇచ్చారంటూ సీఎం జగన్ ని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. దేశ చరిత్రలో రాష్ట్ర రాజధానిని మార్చిన ఘటనల
Read Moreప్రతీ చేనేత కుటుంబానికి రూ.24 వేలు
మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి 24 వేల ఆర్థిక సాయం చేస్తామన్నారు సీఎం జగన్. అనంతపురం ధర్మవరంలో వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించారు జగన్
Read More3 రాజధానులు వద్దు: జగన్ వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే అభ్యంతరం
ఏపీ రాజధాని అంశంపై సీఎం వైఎస్ జగన్ శీతాకాల అసెంబ్లీ సమావేశాల చివరి రోజున చేసిన కామెంట్స్ అన్ని పార్టీల్లోనూ చీలిక వచ్చింది. రాష్ట్రానికి మూడు రాజధానుల
Read Moreఏపీ సీఎం జగన్కు ఆక్టోపస్ భద్రత
మే 2019లో సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటినుంచి ప్రజలకోసం ఎన్నో కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. సీఎం హోదాలో ఆయనకు ఇప్పటికే ‘
Read Moreఅమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ రైతుల ధర్నా
ఏపీకి మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందన్న సీఎం జగన్.. వ్యాఖ్యలపై అమరావతి రైతుల మండిపడుతున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ మందడం, వెలగపూడి, తుళ
Read Moreఏపీ, తెలంగాణ బార్ కౌన్సిల్స్ కు సుప్రీం నోటీసులు
ఏపీ, తెలంగాణ బార్ కౌన్సిల్స్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు ఏర్పాటుపై బార్ కౌన్సిల్ ఎన్నికలు జరగడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ
Read Moreస్కూల్ బస్సు లో మంటలు విద్యార్థులు సురక్షితం
ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. స్కూలు బస్సు దగ్ధమైన ఘటనలో ప్రమాదం తప్పింది. శుక్రవారం దేవరపల్లి మండలం గ
Read Moreగట్టిగ అరిస్తే గడ్డిపరక సింహం కాదు
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే రోజా. చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడా.. పనికిమాలిన నాయకుడా అంటూ విమర్శించారు. . ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స
Read Moreఏపీ అసెంబ్లీ సమావేశాలు: పీపీఏలపై సభలో రగడ
ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ్టి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని స్పీకర్ తమ్మినేని సీత
Read Moreఏపీలో దశలవారీగా మద్యపాన నిషేధం అమలుకానుందా..!
సీఎంగా గెలిచినప్పట్నుంచే లిక్కర్ బ్యాన్ పై ఫొకస్ పెట్టిన జగన్.. కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుమ్మట్లు సమాచారం. ఈ క్రమంలోనే లిక్కర్ రేట్స్ పెంచారు. వైన్
Read Moreస్కూల్ నుంచి వస్తుండగా..బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచార యత్నం
శ్రీకాకుళం జిల్లాలో బాలికపై అత్యాచార యత్నం చేశాడు ఓ ఆటో డ్రైవర్. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ బాలికను రోడ్డు పక్కన తోటలోకి లాక్కెళ్లేందుకు ప్రయత్నం చేశా
Read More