AP
తెలంగాణకు 2 టీఎంసీల కోత
ఏపీకి 15 టీఎంసీల కేటాయింపు కృష్ణా బోర్డు నిర్ణయం హైదరాబాద్, వెలుగు: కృష్ణా నది కామన్ ప్రాజెక్టుల్లో ఆంధ్రప్రదేశ్ కు సుమారు 15 టీఎంసీలు కేటా
Read Moreఒక్కరోజులో 56 మందికి వైరస్.. ఏపీలో 800 దాటిన కేసులు
అమరావతి: ఏపీలో రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 56 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఏపీ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో ర
Read Moreఏపీలో 24 గంటల్లో 75 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో భారీగా కరోనా కేసులు పెరిగాయి. ఒక్కసారిగా 75 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉద
Read Moreఏపీలో 647కు చేరిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 647కు చేరింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 44 కరోనా కేసులు నమోదైనట్లు తెలిపింది రాష్ట్ర ఆరోగ్య శాఖ. అత్యధి
Read Moreఏపీలో మరో 31 కరోనా కేసులు.. సీఎం ఇంటి సమీపంలో మహిళ మృతి
ఏపీలో కొత్తగా మరో 31 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 603కు చేరినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. అందులో ఇప్పట
Read Moreనిర్లక్ష్యంతో కొంపముంచుతున్నకరోనా లింక్ లు
కరోనా ఏ వైపు నుంచి, ఎవరి ద్వారా వస్తుందో తెలియడం లేదు. కొందరి అజాగ్రత్త వల్ల , అవగాహన లేకపోవడం వల్ల దీని వ్యాప్తి పెరిగిపోతోంది. ఢిల్లీలో ఓ పిజ్జా బాయ
Read Moreఏపీలో 525కు చేరిన కరోనా కేసులు
ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం ఉదయం నుంచి సాయంత్రానికి కొత్తగా మరో 23 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారించారు
Read Moreరాష్ట్రానికి భారీ విరాళం ప్రకటించిన టీటీడీ
లాక్ డౌన్ కారణంగా వలస కూలీలు, పేద ప్రజలు ఆకలితో అలమటిస్తుండడం చూసి, వారిని ఆదుకునేందుకు టీటీడీ ముందుకు వచ్చింది. లాక్ డౌన్ నేపథ్యంలో వారంతా ఆ
Read Moreఏపీలో 502కు చేరిన కరోనా కేసులు
ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఇవాళ మరో 19 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా పశ్చిమగోదావరిలో 8, కర్నూలులో 6, గుంటూరులో 4, కృష్ణా జిల్లాలో ఒక్క కేసు న
Read Moreజీఎంఆర్ చేతికి భోగాపురం ఎయిర్పోర్ట్
హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్లో భోగాపురం వద్ద గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి చేసేందుకు, ఆపరేషన్స్ నిర్వహించేందుకు తమ
Read Moreఏపీలో 439కి చేరిన కరోనా కేసులు..
ఏపీలో మరో ఏడు కరోనా కేసులు పెరిగాయి. సోమవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య చేసిన టెస్టుల్లో నెల్లూరులో నాలుగు, గుంటూరులో మూడు పాజిటివ్
Read Moreఏపీలో 432కు చేరిన కరోనా కేసులు
ఏపీలో కొత్తగా మరో 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 432కి చేరాయి. గుంటూరులో కొత్తగా 8 ,చిత్తూరులో 2
Read Moreఏపీలో మరో 15 కరోనా కేసులు.. మరొకరి మృతి
ఏపీలో కొత్తగా మరో 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 420కి చేరాయి. శనివారం రాత్రి 9 గంటల నుంచి ఆదివారం
Read More












