AP
పోలవరం అడ్డుకుంటే తీవ్ర నష్టమే : జేపీ
పోలవరం ప్రాజెక్టుని అడ్డుకోవడం వల్ల తీవ్రంగా నష్టపోతామన్నారు లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ. విశాఖలోని పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చే
Read Moreఅందరివాడుగా నరసింహన్ …
సిచ్యుయేషన్ ఏదైనా చాకచక్యంగా సాగిపోవడం కొందరికే సాధ్యం. నరసింహన్ అలాంటికొందరిలో ఒకరు. పదేళ్ల క్రితం ఉమ్మడిఆంధ్రప్రదేశ్ కి గవర్నర్ గా వచ్చారు. తెలంగాణ
Read Moreఏపీ సెక్రటేరియట్ గేటుకు..కరెంట్ కట్
హైదరాబాద్, వెలుగు: ఇంకో వారం పది రోజుల్లో సెక్రటేరియట్ మొత్తాన్ని ఖాళీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా పాత సచివాలయం గేట్లు మ
Read Moreవిజయవాడ-గూడూరు మధ్య ఇంటర్ సిటి ఎక్స్ప్రెస్
ఆంధ్రప్రదేశ్ లో మరో ఎక్స్ ప్రెస్ రైల్ ప్రారంభం కానుంది. విజయవాడ నుంచి గూడూరు మధ్య ఇంటర్ సిటి ఎక్స్ ప్రెస్ రైల్ ను రేపు(ఆదివారం) ఉపరాష్ట్ర పతి వెంకయ్యన
Read More4న ఏపీ కేబినెట్ భేటీ
వచ్చే నెల 4న ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సీఎం జగన్ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో సంక్షేమ కార్యక్రమాల అమలుపై చర్చించనున్నారు. అలాగే రాజధాని మార్పుపై వస్
Read Moreపాఠ్యాంశంగా మద్యంతో అనర్థాలు: సీఎం జగన్
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మద్యంతో నష్టాలు అంశాన్ని పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేశ
Read Moreకాగ్ ముందుకు కరెంటు లొల్లి
రూ. 4 వేల కోట్ల బకాయిల వివాదం తేల్చాలని తెలంగాణ, ఏపీ లేఖలు రెండుమూడు నెలల్లో పరిష్కారం అవుతుందని అధికారుల ధీమా తెలంగాణ, ఏపీ మధ్య నెలకొన్న కరెంటు బకా
Read Moreఅసెంబ్లీ సీట్లు పెరుగతయ్..
రాష్ట్ర బీజేపీ శాఖ ఒత్తిడితో కేంద్రం సానుకూలం నడ్డా హైదరాబాద్ టూర్లో దీనిపై మంతనాలు కాశ్మీర్, సిక్కింతో పాటుగా చేయాలని హైకమాండ్కు రాష్ట్ర బీజేపీ స
Read Moreఏపీ పొమ్మన్నా..రాష్ట్రం రమ్మంటలే!
రిలీవ్కు ఏపీ సర్కారు అంగీకారం తెలంగాణ ఓకే అంటేనే బదిలీ విభజన జరిగి ఐదేండ్లయినా ఏపీలోనే ఉన్నాం తెలంగాణ థర్డ్, ఫోర్త్ క్లాస్ఎంప్లాయీస్ ఆవే
Read Moreయార్లగడ్డకు ఏపీ సర్కార్ కీలక పదవి
యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కు ఏపీ ప్రభుత్వం కీలక పదవి ఇచ్చింది. అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పాటు ఆయన ఈ పద
Read Moreరైతు భరోసా ప్రారంభానికి ప్రధాని మోడీకి ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోమోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అమలు చేయనున్న పథకాల యాక్షన్ ప్లాన్ను ప్రభుత్వం సిద్ధం చేసింది. దీనికి సంబంధిం
Read Moreఏపీ మద్యం షాపుల్లో 12 వేల ఉద్యోగాలు.. జీతం రూ.17,500
ఏపీలోని మద్యం దుకాణాలను ప్రభుత్వ వైన్ షాపులుగా మార్చాలని నిర్ణయించిన జగన్ ప్రభుత్వం వాటిలో యువతకు ఉపాధి కల్పించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర
Read Moreసాగర్ కుడి, ఎడమ కాలువలకు నీటి విడుదల
సాగు నీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ కుడి,ఎడమ కాల్వలకు నీటి విడుదల చేశారు ఏపీ, తెలంగాణ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, జగదీష్ రెడ్డి. సాగు నీటి విడుదలపై
Read More












