
AP
పదవి ఊడుతుందని తెలిసే కేబినెట్ భేటీలు: GVL ఫైర్
ఢిల్లీ: మే 23 తర్వాత ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం తుపాన్ లా తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని బీజేపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. రాజకీయ లబ్ధి
Read Moreఏపీ ప్రజలకు RTGS హెచ్చరిక
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఏపీ రియల్ టైం గవర్నెన్స్(ఆర్టీజీఎస్) ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది
Read MoreAPPSC లో టీడీపీ అనుబంధ ప్రశ్నలా.?: అంబటి
మే 23 తర్వాత చంద్రబాబు క్యాబినేట్ పెట్టలేడని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో అంబటి మాట్లాడుతూ .. ఎన్నికల తర్వాత చంద్
Read Moreగ్రూప్-2 స్క్రీనింగ్ టెస్ట్కు అన్ని ఏర్పాట్లు పూర్తి
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్సి) గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్ట్కు APPSC అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అభ్యర్థులు పావుగ
Read Moreరంజాన్ స్పెషల్.. ముస్లీం ఉద్యోగులు గంట ముందే వెళ్చొచ్చు
రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగులందరూ సాయంత్రం గంట ముందు వెళ్లడానికి అనుమతి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకా
Read Moreఆంధ్రా నీళ్లలో క్వాలిటీ లేదట!
ఆంధ్ర నదుల నీళ్లు నాణ్యమైనవి కాదని మరోసారి తేలింది. కృష్ణ, గోదావరి,తుంగభద్ర, నాగావళి, కుందు నదుల నీళ్లకు ఆంధప్రదేశ్ పొల్యూ షన్ కంట్రోల్ బోర్డు(ఏపీపీ స
Read Moreఫోని తుఫాను: సురక్షిత ప్రాంతాలకు 8 లక్షల మంది
ఫోని తుఫాను తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. ఇందులో భాగంగా ఒడిశా తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గురువారం నుంచి దాదాపు 8 లక్షల మంద
Read Moreఈనెల 6న ఏపీలో 5 చోట్ల రీపోలింగ్
ఆంధ్రప్రదేశ్ లో ఐదు చోట్ల ఎన్నికల రీపోలింగ్ నిర్వహించనున్నారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో ఈ రీపోలింగ్ జరగనుండగా తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ర
Read Moreఏపీ ఎంసెట్ రిజల్ట్స్ వాయిదా…
ఏపీలో ఎంసెట్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కాకినాడ జేఎన్టీయూ ఝలక్ ఇచ్చింది. ఎంసెట్ ఫలితాలను మే మూడో వారంలో వెల్లడించనున్నట్లు ప్రకటించింది.
Read Moreఏపీకి ‘ఫణి’ ముప్పు
ఫణి తుపాన్ తీరంవైపు వేగంగా దూసుకువస్తోంది. ఎప్పటికప్పుడు దిశ మార్చుకుంటూ కదులుతున్న తుపాన్తో ఆంధ్ర రాష్ట్రానికి ప్రమాదం పొంచి ఉందని వాతావరణ కేంద్రం
Read Moreఏపీ సచివాలయం వద్ద ఉద్రిక్తత
ఏపీ సచివాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ అధికారులకు రైతుకు మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో రైతుతో పాటు అతనికి మద్దతుగా నిలిచిన వారిని
Read Moreపొలాల్లోకి ఏనుగుల మంద.. రైతుల గుండెల్లో దడ
చిత్తూరు : కుప్పం మల్లప్ప కొండ అటవీ సరిహద్దు ప్రాంతాల్లో ఏనుగులు స్థానికులకు దడ పుట్టిస్తున్నాయి. గత నాలుగు రోజులుగా ఏనుగుల మంద ఇక్కడే మకాం వేసింది. ర
Read MoreEVM భద్రతపై సందేహాలు అక్కర్లేదు: CEO
స్ట్రాంగ్ రూమ్ల భద్రతపై సందేహాలు వద్దని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేది అన్నారు. ఈవీఎంలను భద్రపరిచిన గదుల్లోకి ఎవరికి ప్రవేశం ఉండదని
Read More