AP

ఈసీపై మండిపడ్డ ఏపీ నేతలు

ఏపీలో జరిగిన ఎన్నికల తీరు, పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంపై పలు పార్టీలకు చెందిన నేతలు ఈసీపై తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల నిర్వహణలో ఎలక్షన్ కమీషన

Read More

ఏపీ ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలే టాప్

విజయవాడ: ఏపీ ఇంటర్ రిజల్స్ రిలీజ్ అయ్యాయి. ఇంటర్వ విద్యామండలి కార్యదర్శి ఉదయలక్ష్మి రిజల్ట్స్ రిలీజ్ చేశారు. ఫస్ట్ టైం గ్రేడింగ్ లో రిజల్స్ వెల్లడించా

Read More

నేడు ఏపీ ఇంటర్ రిజల్ట్స్

ఇంటర్మీడియేట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18 వరకు ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్త

Read More

కౌంటింగ్ కోసం 41 రోజులు టెన్షన్..టెన్షన్

నిన్న మొన్నటి దాకా ప్రచారంలో బిజీగా గడిపిన క్యాండిడేట్లు ఇప్పుడు నెలన్నర రోజులపాటు టెన్షన్‌టెన్షన్‌గా గడపాల్సిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎలక్

Read More

టీడీపీ నేతల దాడిలో వైసీపీ కార్యకర్త మృతి

ఎన్నికల వేళ ఏపీలో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రాయలసీమలోని రెండు జిల్లాల్లో రెండు పార్టీలకు చెందిన నేతలు మరణించడం రాష్ట్రంలో తీవ్ర క

Read More

ఏపీలో నెమ్మదిగా సాగుతున్న పోలింగ్..

విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. అయితే పోలింగ్ చాలా నెమ్మదిగా జరుగుతోంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. ఇక  ఉదయం 9

Read More

ఐటీ దాడులకు పక్కా రుజువులున్నయ్: జైట్లీ

న్యూఢిల్లీ : ఇన్‌ కంటాక్స్‌‌‌‌ దాడులు సహజంగానే జరుగుతున్నా యని, వాటి వెనక ఎలాంటి దురుద్దేశాలూ లేవని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ స్పష్టం చేశ

Read More

EC ఎవరికీ అనుకూలంగా ఉండదు: ద్వివేది

ఎన్నికల సంఘం ఎవరికీ అనుకూలంగా ఉండదన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి జీకే ద్వివేది. ఎన్నికల నిర్వహణలో పారదర్శకంగా పనిచేస్తుందన్నారు. తమ

Read More

ఏపీలో 175 స్థానాలు..2118 మంది పోటీ

ఏపీలో జరగనున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సర్వం సిద్దమైంది. ఏపీలో దాదాపు 4 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 45,920 పోలింగ్ స్టేష

Read More

ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా.. ఇవి ఉంటే చాలు

అమరావతి: ఓటరు గుర్తింపు కార్డులు లేకున్నా.. కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిన 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని

Read More

నేను తలుచుకుంటే హైదరాబాద్ బ్రాండ్ ఉండదు: చంద్రబాబు

కాకినాడ: ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు: కోడికత్తి పార్టీకి, కేసీఆర్, మోదీ డబ్బులు ఇచ్చారని ఆరోపించారు.  నేరస్

Read More

ప్రత్యేక హోదాకు మా సంపూర్ణ మద్ధతు: అసదుద్దీన్‌ ఓవైసీ

ఈసారి ఎన్నికల్లో  ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు.  ప్రత్యేక హోదాకు తాము సంపూర్ణ మద్ధతు ఇస్తున్నామ

Read More

నేడు తెలుగు రాష్ట్రాల్లో యూపీ సీఎం ప్రచారం

మరో నాలుగు రోజుల్లో జరగబోయే ఎన్నికల కోసం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నేడు తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేయనున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ రాష్ట

Read More