AP

చంద్రబాబు తీరుపై అనుమానాలున్నాయి: కన్నా

ఈవీఎంలపై పదే పదే గొడవలు చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు తీరు పలు  అనుమానాలకు తావిస్తుందని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం గుంటూరు

Read More

కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాకుండా అడ్డుకోవాలి: కేఏ పాల్

ప్రధాని మోడీ మరోసారి ప్రధాని పదవి చేపడితే  దేశంలో శాంతి లేకుండా పోతుందని  ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ. పాల్ అన్నారు. బీజేపీ ప్రభుత్వం మళ్ళీ ఈ ఎ

Read More

1381 కిలోల టీటీడీ గోల్డ్ పై సీఎస్ విచారణ

టీటీడీకి చెందిన 1381 కిలోల బంగారం రవాణా వివాదంపై ఏపీ సీఎస్  ఎల్వీ సుబ్రహ్మణ్యం విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారంపై విచారణ అధికారిగా ప్రభుత్వ ప్రత్యేక ప్

Read More

చంద్రబాబుకు ఝలక్..18 జీవోలు రద్దు చేసిన సీఎస్

ఏపీ సీఎం చంద్రబాబుకు రాష్ట్ర సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఝలక్ ఇచ్చారు. ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా పోలింగ్ తర్వాత ప్రభుత్వం జారీ చేసిన 18 జీవోలను రద్దు చే

Read More

తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు వర్షాలు!

రానున్న రెండురోజుల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతోకూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. హిందూ మహాసముద్రం,

Read More

AP ఎంసెట్-2019 : రేపటినుంచి ఆన్ లైన్ పరీక్షలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఎంసెట్‌-2019 నిర్వహణకు జేఎన్‌టీయూ- కాకినాడ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 20 నుంచి 24 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు జరగనున

Read More

పులుల చర్మం అమ్ముతున్నఅంతరాష్ట్ర ముఠా అరెస్ట్

 హైదరాబాద్:  పులులను సంహరించి దాని చర్మాన్ని, గోళ్లను అక్రమంగా అమ్ముతున్న  ఓ ముఠాను అరెస్ట్ చేశారు మల్కాజిగిరి ఎస్.ఓ.టి పోలీసులు.   స్మగ్లర్లు పులులను

Read More

కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిసిన కేఏ పాల్

ఏపీలో జరిగిన ఎన్నికల తీరుపై  కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఏపీలో ఈవీఎంలు పనిచేయ చేయలేదని. అందుకే  రాజకీయ పార

Read More

లా పవర్ ఎంటో చూపిస్తా: పీవీపీ

ఎన్నికల సమయంలో  తనపై కొన్ని మీడియా సంస్థలు చేసిన దుష్ప్రచారాన్ని చట్టపరంగానే ఎదుర్కొంటానని విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్ధి పొట్లూరి వరప్రసాద్‌ అన్నారు. వ

Read More

ఢిల్లీలో చంద్రబాబు..ఈసీకి ఫిర్యాదు

ఏపీలో జరిగిన ఎన్నికల తీరుపై ఈసీకి ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ వెళ్లారు సీఎం చంద్రబాబు.  ఈవీఎంలు పని చేయక పోవడం, కొన్ని చోట్ల  మధ్యాహ్నం వరకూ పోలింగ్‌ ప్

Read More

ఉప్పాడ పట్టు చీరలకు కేరాఫ్ బంగ్లాదేశ్

తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడలో జమ్దాని చీరలు ఫేమస్ వందేళ్ల కన్నా ముందే ఉప్పాడచేరిన ‘ఢాకాయ్ జమ్దాని’ తర్వాత సొంత డిజైన్ తయారు ​చేసుకున్న స్థానికులు ఊర్

Read More

30 శాతం కాదు 90 శాతం అక్రమాలు జరిగాయి: కేఏ పాల్

ఏపీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని.. దేశ చరిత్రలో ఇలాంటి హింసాత్మక, మోసపూరిత ఎన్నికలను చూడటం ఇదే ప్రథమమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు.

Read More

గుంటూరు వెస్ట్, నరసరావు పేటలలో రిపోలింగ్..?

ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఎన్నికల నిర్వహణలో ఈసీ పనితీరు పట్ల అన్ని చోట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈవిఎంలు మొరాయించడం, పలు ప్రాంతాల్ల

Read More